పోలీసుల అదుపులో బీజేపీ నేత అరుణ్‌జైట్లీ

కాశ్మీర్‌,(జనంసాక్షి): జమ్ము-కాశ్మీర్‌లో అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చిన బీజేపీ నేత అరుణ్‌ జైట్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీడీపీ నేత మహబూబ్‌ముస్తీని పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. కిప్తవార్‌ ఘటలతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.