లోక్‌సభలో ఆహార భద్రతా బిల్లు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బిల్లు ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు ఆర్డీఐ సవరణ బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో తెలంగాణపై బిల్లు పెట్టే అవకాశం ఉంది.