కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌ వద్ద భారత సైనికులే లక్ష్యంగా పాక్‌ బలగాలు కాల్పులకు పాల్పడ్డాయి.