కిష్టావర్ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశం
శ్రీనగర్,(జనంసాక్షి): కిష్టావర్ జిల్లాలో జరిగిన ఘర్షణల ఘటనపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయవిచారణ జరిపించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
శ్రీనగర్,(జనంసాక్షి): కిష్టావర్ జిల్లాలో జరిగిన ఘర్షణల ఘటనపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయవిచారణ జరిపించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.