పార్లమెంట్‌లో రేపు ప్రకటన చేస్తా : మన్మోహన్‌సింగ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి పతనంపై  పార్లమెంట్‌ సభ్యుల ఆందోళన వాయిదా అనంతరం కూడా కొనసాగడంతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పందించారు. రూపాయి పతనంపై సభ్యుల ఆందోళన, అభిప్రాయాలను గౌరవిస్తామని, రేపు సభలో ప్రకటన చేస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలిపారు.