కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ప్రారంభమైన కిషన్రెడ్డి దీక్ష
కరీంనగర్ :కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి దీక్ష ప్రారంభించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్నా డిమాండ్తో ఆయన దీక్ష ప్రారంభించారు.
కరీంనగర్ :కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి దీక్ష ప్రారంభించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్నా డిమాండ్తో ఆయన దీక్ష ప్రారంభించారు.