అర్ధ శతకం సాధించిన పుజారా

ముంబయి : విండీస్‌తో జరుగుతున్న ముంబయి టెస్ట్‌లో పుజారా అర్ధశతకం పూర్తి చేశాడు. 77 బంతుల్లో పుజారా 50 పరుగులు చేశాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 4వ అర్ధశతకం