8 శాతం వృద్దిరేటు సాధిస్తాం : ప్రధాని
న్యూఢిల్లీ : న్యూఢిల్లీలో సీఐఐ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్సింగ్ పాల్గోని మాట్లాడుతూ దేశ వృద్దిరేటు 5 శాతానికి తగ్గడం నిరాశ కలిగిస్తుందని ,మళ్లి త్వరలో 8 శాతం వృదిరేటు సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎగుమతుల తగ్గుదల ,కరెంట్ అకౌంట్ లోటు పెరగడం అంగికరించదగిన విషయం అని ఆయన పేర్కొన్నారు.