చందుర్తి, మే24 (జనంసాక్షి): చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో వైద్యం వికటించి చింతపల్లి సునీత(27) అనే మహిళ గురువారం మృతి చెందింది. సనీత రెండో సంతానంలో కుమారుడు …
కొత్తగూడ, మే 24 (జనంసాక్షి): నక్సల్స్ టార్గెటర్లను అప్రమత్తం చేసినట్లు కొత్తగూడ ఎస్సై సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై …
నర్సంపేట, మే 24 (జనంసాక్షి): కొత్తగూడ మండల కేంద్రంలో నివాసముంటున్న పూరి గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమై ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదైంది. దీంతో జల్లి …
నర్సంపేట, మే 24 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు ప్రయత్నిస్తు తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని తెలంగాణ మహిళ జేఏసీి డివిజన్ కన్వీనర్ గుడిపుడి అరుణా రాంచందర్ …
కొత్తగూడ, మే 24 (జనంసాక్షి): ఐటీడీఏలో జరుగుతున్న అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్క యాదగిరి డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు …
భూపాలపల్లి, మే 24, (జనంసాక్షి) : శుక్రవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో సింగరేణి కార్మికుల పిల్లలు జయకేతనం ఎగురవేశారు. ప్రభుత్వం రాష్ట్రంలోనే మొదటిసారిగ ప్రవేశపెట్టిన …
నర్సంపేట, మే 24 (జనంసాక్షి):ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే జేఏసీ పాదయాత్ర గోడ పత్రికలను ఆవిష్కరించారు. గురువారం పట్టణంలోని స్థానిక శాధిఖానా ఫంక్షన్హాల్లో ముఖ్య …
భూపాలపల్లి, :కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం పెట్రోలు ధరలను విపరీతంగా పెంచటాన్ని నిరసిస్తూ గురువారం స్థానిక కూరగాయల మార్కెట్ ప్రధాన రహదారి వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులు …
భూపాలపల్లి:నిత్యావసర ధరలతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఒక్క సారిగా పెట్రోలు ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి …
నర్సింహులపేట : మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన ప్రెటోల్ ధరలను పెంచడాని నిరసిస్తూ టీిఆర్ఎస్, సీపీిఎం,సీపీిఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు దంతాలపల్లిలో వరంగల్-ఖమ్మం రాష్ట్ర …