సకల జనుల సమ్మెకే వన్నె తెచ్చిన సింగరేణి గని కార్మికులకు ప్రభుత్వఉద్యోగులకు ఇచ్చిన విధంగా సమ్మె కాలం మొత్తాన్ని స్పెషల్ లీవుగా ప్రకటించి సింగరేణి కార్మికులకు అడ్వాన్స్గా …
సింగరేణి కార్మికుల కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కార్మిక సంఘాల్లో కేవలం ఒక్క ఏఐ టీయూసీికి మాత్రమే ఉందని అలాంటి సువర్ణ చరిత్ర కలిగిన ఏఐటీయూసీని రానున్న …
2011-12 సంవత్సరంలో విడుదలైన గురువారం పదవ తరగతి ఫలితాల్లో కోటగల్లీలోని గాయత్రీ వైధిక విద్యాలయం విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కు లు సాధించారు. పదవ తరగతిలో కేవలం …
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు ధరలను నిరసిస్తూ, బిజెపి అధ్వర్యంలో బోయినిపెల్లి మండలంలోని కొదురుపాక ఎక్స్ రోడ్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎడ్లబండి, మోటార్ సైకిళ్ళకు తాళ్ళు …
చందుర్తి పోలీస్ స్టేషన్లో పనులు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామారావు, కానిస్టేబుల్ అంజయ్య బదిలీ కాగా గురువారం ఘనంగా సన్మానం చేసి విడ్కోలు పలికారు. చందుర్తి పోలీసు …
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవా లయం బీర్పూర్ యోక్క హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం ఆలయ ఆవణలో చేపట్టారు.మూడు నెలలకుగాను చేపట్టిన ఈ హుండీ లెక్కింపు …
కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అలూర్ …