` సింధూ జలాలపై మరోసారి పాక్ ఆర్మీచీఫ్ అసీం మునీర్ ప్రేలాపనలు ఇస్లామాబాద్(జనంసాక్షి):సింధూ జలాలే పాక్కు ఎర్రగీత అని.. దానిపై ఎటువంటి రాజీ లేదని పాకిస్థాన్ ఆర్మీ …
` ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలు చర్ల:(జనంసాక్షి):చత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐఈడీపేలుడులో శుక్రవారం ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు.నేషనల్ పార్క్ ప్రాంతంలోని బండేపారాలో నక్సలైట్లు …
` బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు ` ప్రకటించిన సినీ నటుడు మురళీమోహన్ హైదరాబాద్(జనంసాక్షి):2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డులను సినీ నటుడు మురళీమోహన్ …
` కమిషన్ ముందు చర్చించే అంశాలపై సుదీర్ఘ చర్చ ` కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు రాజకీయ కక్షే ` ప్రభుత్వంపై గులాబీ బాస్ విమర్శ గజ్వెల్,మే 30(జనంసాక్షి):కేవలం …
యాచారం, మే 30(జనం సాక్షి):ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల …
భారత బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్కు కంటిమీద కునుకు లేకుండా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ‘ఆపరేషన్ …