కరీంనగర్

జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులో దొంగతనం

జమ్మికుంట, మే24 (జనంసాక్షి): జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులోని మిల్కూరి లక్ష్మినారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో దొంగలు పడి సుమారు 10 వేల విలువ గల సొత్తును …

సైదాబాద్‌లో అగ్ని ప్రమాదం 2 లక్షల అస్తి నష్టం

జమ్మికుంటటౌన్‌,మే24(జనంసాక్షి): మండలంలోని సైదాబాద్‌ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 11 గడ్డివాములు,10 పశువుల పాకలు అగ్నికి అహుతి అయింది.ఈ సందర్భంగా 2లక్షల రూపాయల అస్తి నష్టం …

హత్యకేసులో పలువురి అరెస్టు

పెగడపెల్లి , మే24 (జనంసాక్షి) : పెగడపెల్లి మండలం సుద్దపెల్లి గ్రామంలో ఆగష్టు 7 న జరిగిన గంగారెడ్డి హత్యకేసులో నిందుతులు రాచకొండ గంగారెడ్డి, అంజిరెడ్డి, మహేష్‌, …

భర్త వేధించడంతో హేర్‌ డై తాగి మహిళా కానిస్టేబుల్‌ మృతి

పెద్దపల్లి, మే24 (జనంసాకి): పెద్దపల్లి పోలిస్‌ స్టేషన్‌ లో విధులు నిర్వహిస్తున్న మమత అనే కానిస్టేబుల్‌ గురువారం ఉదయం హేర్‌ డై సేవించి మరణించిందని పట్టణ పోలీసులు …

అదనపు కట్నంకోసం భార్యను చంపిన భర్త

భీమదేవరపల్లి( జనంసాక్షి): అదనపు కట్నంకోసం మధుసూదన్‌ అనే వ్యక్తి తన భార్యను శోభారాణి(36)ను హతమార్చిన సంఘటన గట్లనర్సిగాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఎర్రల కిరణ్‌ తెలిపిన వివరాల …

తునికాకు తరలిస్తున్న లారీ దగ్ధం

మంథనిరూరల్‌ మే24 (జనంసాక్షి): మండలంలోని నాగేపల్లి గ్రామం నుండి గురువారం తునికాకు బస్తాలతో లోడు నింపుకొని మంచిర్యాలకు వెళ్తున్న ఎపీ 16డబ్లూ 9969 నెంబరుగల లారీ మంథనిలోని …

ఎరువుల దుకాణాల తనిఖీ

మంథనిటౌన్‌ మే24 (జనంసాక్షి): మంథని పట్టణంలోని ఎరువల దుకాణాలను ఏడీఏ తనిఖీ చేశారు. మెట్‌పల్లి ఏడీఏ మజారోద్దిన్‌ గురువారం పట్టణంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ఈ …

వైద్యం వికటించి మహిళ మృతి ఆర్‌ఎంపీిని నిలదీసిన బంధువులు

చందుర్తి, మే24 (జనంసాక్షి): చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలో వైద్యం వికటించి చింతపల్లి సునీత(27) అనే మహిళ గురువారం మృతి చెందింది. సనీత రెండో సంతానంలో కుమారుడు …

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి-జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జగిత్యాల శాసన సభ్యులు ఎల్‌.రమణ అన్నారు.గురువారం మండల కేంద్రంలో శ్రీశక్తి భవనానికి శంకు స్థాపన గావించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నేడు …

పెట్రో ధరల పెంపుపై పెల్లుబుకిన నిరసన – కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం

యూపీఏ ప్రభుత్వం రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి మూడెళ్లు తర్వాత 12 సార్లు పెట్రోధరలను పెంచ డాన్ని చందుర్తి మండలంలో నిరసన పెల్లుబికింది. చందుర్తి మండలకేంద్రంలో తెలంగాణ …

తాజావార్తలు