కరీంనగర్

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మండల అధ్యక్షులు సూరపునేని సాయికుమార్

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 23 (జనం సాక్షి):- గోవిందరావుపేట మండల కేంద్రంలోని జరిగిన  బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ల్యాడియ  లక్ష్మీ జోగ్య ఆధ్వర్యంలో ప్రారంభించగా …

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన నల్లగుంట గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ మునిగంటి తిరుపతి రెడ్డి..

ములుగు బ్యూరో,సెప్టెంబర్23(జనం సాక్షి):- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని నల్లగుంట గ్రామం లో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ …

రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో రామరాజ్యం…

బిజెపి ములుగు అసెంబ్లీ కన్వీనర్ బలరాం…. రామప్పలో ప్రత్యేక పూజలు…. వెంకటాపూర్(రామప్ప)సెప్టెంబర్23(జనం సాక్షి):- రామప్ప రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నాయకత్వంలో రామరాజ్యం వస్తుందని …

వేమూరి ఆధ్వర్యంలో ఇందిరా వృద్ధాశ్రమంలో అన్నదానం

మునగాల, సెప్టెంబర్ 23(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. …

మునుగోడులో కాషాయ విజయ ఢంకా తథ్యం : పోకల

గరిడేపల్లి, సెప్టెంబర్ 23 (జనం సాక్షి): మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ   విజయ ఢంకా తథ్యమని  భాజపా జిల్లా అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు అన్నారు.  …

సామూహిక సీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న ఎం పి పి శ్రీ కొట్టే పద్మ సైదేశ్వరరావు

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) మేళ్లచెర్వు మండల పరిషత్ కార్యాలయం నందు పొషన్ అభియాన్(పోషక మాసం) సందర్భంగా  ఐ సి డి ఎస్ కోదాడ ప్రాజెక్ట్ …

గీతారెడ్డికి బిఎస్ఏ జాతీయ అవార్డు

  కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : బహుజన సాహిత్య అకాడమీ అందించే “వుమెన్ లీడర్షిప్ నేషనల్ అవార్డు” కు కరీంనగర్ కి చెందిన సామాజిక సేవకురాలు …

కడవేరుగులో వంతెన నిర్మాణం చేపట్టాలి

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాలనాధికారికి వినతి చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 23 : చేర్యాల మండలంలోని కడవెరుగు గ్రామ మత్తడి వద్ద వంతెన నిర్మాణం చేపట్టాలని సిద్దిపేట జిల్లా …

హత్యాయత్నం నిందితుల అరెస్ట్ రిమాండ్ కు తరలింపు: తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి – ఎస్సై డి.సుధాకర్.

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్23: చిగురుమామిడి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 21వ తారీకు అనగా బుధవారం రోజు సాయంత్రం జరిగిన హత్యా ప్రయత్నం కేసులో నిందితులైన …

పార్టీ శ్రేణులు క్రమశిక్షణ ఉల్లంగించరాదు…

సహనం పాటించాలి… శాంతి యుతంగా యేదైనా సాధించవచ్చు.. కార్యకర్తల అభ్యున్నతికి నేను ఎల్లవేళలా కృషి చేస్తా… కార్యకర్తల ఆర్ధికాభివృద్ధికి అధిష్టానం సానుకూలం.. ములుగు,సెప్టెంబర్22(జనం సాక్షి):- పార్టీ శ్రేణులు …