కరీంనగర్

ములుగు జిల్లాలో మంత్రి పర్యటన…

గట్టమ్మ దేవతను మేడారం అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్,అధికారులు అమ్మవార్లకు బతుకమ్మ చీరలను సమర్పించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి …

గట్టమ్మ దేవాలయం మేడారం సమ్మక్క సారలమ్మలకు బతుకమ్మ చీరలను సమర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు బ్యూరో,సెప్టెంబర్22(జనం సాక్షి):- గట్టమ్మ దేవాలయం మేడారం సమ్మక్క సారలమ్మలకు బతుకమ్మ చీరలను ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ తో కలిసి సమర్పించిన మంత్రి సత్యవతి …

ప్రాజెక్ట్ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య.

ములుగు బ్యూరో,సెప్టెంబర్22(జనం సాక్షి):- గురువారం గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్ట్ నగర్ బాలికల గిరిజన ఆశ్రమ  పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ …

విద్యార్థులు ఎదుగుదలకు పోషకాల అవసరం

శంకరపట్నం: జనం సాక్షి సెప్టెంబర్ 22 ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిలకు విద్యార్థులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌష్టికాహారాన్ని, పోషక ఆహారాన్ని అందించాలని, శంకరపట్నం తహశీల్దార్ గూడూరి …

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు దుర్మార్గం

మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాదెండ్ల గోపాలరావు   మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం దుర్మార్గం నీతి …

రైతు రుణ మాఫీ అమలు చేయాలి

రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గి బ్రహ్మం హుజూర్ నగర్, సెప్టెంబర్ 22(జనం సాక్షి): ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు …

విద్యుత్ షాక్ కు ఎద్దు మృతి

 కుబీర్ (జనం సాక్షి) కుబీర్ మండల్  పల్సి తండ గ్రామానికి చెందిన  పవర్ రమేష్ రైతు కు చెందిన ఎద్దు బుధవారం  వ్యవసాయ శివారులో మేత కోసం …

*పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆల్బెండజోల్ మాత్రలు మ్రింగించాలి*

మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): పిల్లల కడుపులో ఉన్న నులిపురుగులను నిర్మూలించడానికి మాప్ అప్ దినోత్సవం సందర్భంగా గురువారం రేపాల ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో 13 గ్రామ పంచాయతీలలో …

*రైతులందరూ త్వరగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి*

– మునగాల మండల వ్యవసాయాధికారి బి అనిల్ కుమార్ మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి …

*డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ధర్నా…

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 22(జనం సాక్షి) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను అర్హులైన పేదలకు పంపిణీ చేయకపోతే ప్రజలతో ఆక్రమిస్తామని కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో …