కరీంనగర్

జనం సాక్షి కథనానికి స్పందించిన అధికారులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 22 (జనం సాక్షి) :- గోవిందరావుపేట మండల కేంద్రంలోని కళ్యాణ్ లక్ష్మి చెక్కుల కోసం పడిగాపులు కాస్తున్న బాధితులకు జనం సాక్షి …

*రైతుబంధు కోఆర్డినేటర్ ను పరామర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (22)* మండల కేంద్రానికి చెందిన రైతుబంధు మండల కోఆర్డినేటర్ మన్యం నాయక్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో …

*మై హోం కు శక్తి పరిరక్షణ యూనిట్ గా అవార్డ్

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్ *) స్థానిక మై హోం సిమెంట్ పరిశ్రమ కి శక్తి పరిరక్షణ సామర్థ్యం గల యూనిట్ గా అవార్డ్ వరించింది. …

సిసి రోడ్ల నిర్మాణ శిలాఫలకం శంకుస్థాపన చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు బ్యూరో,సెప్టెంబర్20(జనం సాక్షి):- మంగళవారం ములుగు జిల్లా కేంద్రం లోని  బండారుపల్లి గ్రామ పరిధిలోని ఆర్ అండ్ బి రోడ్డు నుండి  మినీ స్టేడియం రోడ్డు వరకు …

మంత్రి కార్యక్రమానికి దూరంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు

పేదలకు,టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు దళిత బందు అందుతుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్,కేటిఆర్ కి తప్పుడు నివేదికలు అందజేస్తున్న ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు. == ఎమ్మెల్యే కు వత్తాసు …

*బీసీ మహిళా అధ్యక్షురాలిగా పెద్దేముల్ వైస్ ఎంపీపీ *

  పెద్దేముల్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బీసీ సంఘం మహిళ అధ్యక్షురాలుగా కందనెల్లి ఎంపీటీసీ,పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారిని బీసీ …

విద్యార్థులకు కనీస సామర్ధ్యాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి

: బీరెల్లి శ్రీనివాసరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 21(జనం సాక్షి): ప్రతి విద్యార్థికి కనీస సామర్ధ్యాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎఫ్ ఎల్ ఎన్ …

మండల కేంద్రానికి బతుకమ్మ చీరలు

పేదింటి ఆడబిడ్డకు పుట్టింటి కానుకగా ప్రభుత్వ బతుకమ్మ చీర:తహసిల్దార్ చందా నరేష్ కొత్తగూడ సెప్టెంబర్ 21 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి చేరుకున్న బతుకమ్మ చీరలు…ప్రభుత్వం …

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం- డాక్టర్ చెన్నమనేని వికాస్

21-09-2022 (జనం సాక్షి ) నగునూర్ కరీంనగర్ ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ ఫౌండేషన్ సహకారం తో బుధవారం చందుర్తి మండలంలోని మల్యాల గ్రామ పెరిక …

పుట్టువెంట్రుకల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శాసనంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి): హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మాధవరాయిని గూడెం 28 వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు ఏకైక పుత్రిక …