Sports

పాక్‌పై భారత్‌ జోరు

బీజింగ్‌ : ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతోంది. ఈరోజు మరో పసిడి పతకం గెలుచుకుంది. పురుషుల స్క్వాష్‌ విభాగంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన …

అభిమానులకు ప్రపంచకప్‌ ఫీవర్‌

స్పాన్సర్లను బట్టి మారుతున్న కప్‌ పేరు ముంబై,సెప్టెంబర్‌23(జనంసాక్షి): భారత్‌  వేదికగా ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌ జరగనుంది. ట్రోఫీ కోసం మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి. రోహిత్‌ …

‘టీమిండియా ప్రపంచ కప్ స్వ్కాడ్ ఇదే..

 వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభ తేదీ దగ్గరపడుతోంది. త్వరలో దీని కోసం భారత జట్టును కూడా ప్రకటించనున్నారు. అయితే ప్రపంచకప్‌నకు ముందు 2023 ఆసియా కప్‌లో …

2028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే లక్ష్యంగా ఐసీసీ తీవ్రంగా కసరత్తు

2028 ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చే లక్ష్యంగా ఐసీసీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి క్రికెట్ చేర్చాలన్న ప్రతిపాదనను ఐసీసీ పంపింది. …

మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ కొత్త చరిత్ర

న్యూజిలాండ్‌ సీనియర్‌ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ టి20 క్రికెట్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ …

శుబ్‌మన్‌ గిల్‌ విషయంలో ఆర్‌సీబీ తప్పుడు ట్వీట్‌

టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ విషయంలో ఆర్‌సీబీ తప్పుడు ట్వీట్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో శుబ్‌మన్‌ …

విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌..

కరేబియన్‌ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విండీస్‌ను వారి సొంత గడ్డపై వైట్‌వాష్‌ చేయడం ఇదే తొలిసారి. బుధవారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా విండీస్‌ను …

36th National Games: ఏడేళ్ల తర్వాత క్రీడల పండుగ.. ఎక్కడంటే..?

దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడల నిర్వహణకు మోక్షం లభించింది. ఈ ఏడాది …

తేజస్విన్‌కు ‘ఎంట్రీ’ నిరాకరణ.. కారణమిదే!

కోర్టు ఉత్తర్వులతో కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లేందుకు సిద్ధమైన భారత హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌కు చివరకు నిరాశే ఎదురైంది. భారత్‌నుంచి అతని ఎంట్రీని తిరస్కరిస్తున్నట్లు కామన్వెల్త్‌ నిర్వాహకులు ప్రకటించారు. …

భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు.. క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్‌లో ఏడో సీడ్‌ పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ క్వార్టర్‌ …