ఆదిలాబాద్

గణపతికి కుంకుమార్చనలు

కాగజ్‌నగర్‌:స్థానిక ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో శుక్రవారం కన్యకాపరమేశ్వర అలయంలో వినాయకుడి ప్రతిమ వద్ద ఘనంగా కుంకుమార్చనలు నిర్వహించారు. పూజారి వామన శర్మ అధ్వర్యంలో ప్రత్యేక పూజాలు చేశారు. …

ట్రాక్టర్‌ ఢీకొని చిన్నారి మృతి

కాగజ్‌నగర్‌ : మండలంలోని కోయవాగులో ట్రాక్టర్‌ ఢీకొని ఓచిన్నరి మృతి చెందింది. గ్రామానికి చెందిన చందన 2 అనె చిన్నారి రోడ్డు పక్కన ఆడుకుంటుండగా వెగంగా వచ్చి …

కాగజ్‌నగర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం

కాగాజ్‌నగర్‌: దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావు 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి …

సెప్టెంబర్‌ 17ను ప్రభుత్వమే నిర్వహించాలి

కాగాజ్‌నగర్‌: తెలంగాణ వియోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలంటూ ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

సర్వాయ్‌పేట చెరువులో ఇద్దరు గల్లంతు

కోటపల్లి: మండలంలోని సర్వాయ్‌పేట గ్రామ సమీపంలోని బంగారుకుంట చెరువులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గురువారం సాయంత్రం పశువుల కాపరి బాలయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. విషయం తెలిసిన …

సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల ధర్నా

కుభీరు వికలాదగుల హక్కుల సాధన కోసం ఎమ్మార్పీఎన్‌ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ట మాదిగ చేస్తున్న దీక్షకు మద్దతుగా కుభీరులో ఈ రోజు వికలాంగుల హక్కుల సాధన కోసం …

శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలి

దిలావర్‌పూర్‌ : గణేశ్‌ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని నిర్మల్‌ సీఐ రఘు సూచించారు ఈ రోజు దిలావర్‌పూర్‌ మండలంలోని అన్ని గ్రామాల గణేశ్‌ మండపాల నిర్వాహాకులతో ఆయన …

బీఎస్‌ ఎన్‌ఎల్‌ అధ్వర్యంలో పాటల పోటీలు

కైలాసనగర్‌: హిందీ వక్షోత్సవాల సందర్బంగా భీఎన్‌ఎన్‌ఎల్‌ కార్యలయంలో బుధవారం పాటల పోటీలు నిర్వహించనున్నట్లుఎన్‌ డీఈ (పరిపాలన) రామాంజనేయులు తెలిపారు. పోటీలుమద్యాహ్నం 3 గంటలకు సమావేశ మందిరంలో ఉంటామన్నారు. …

పురుగుల మందు తాగి రైతు అత్మహత్య

నిర్మల్‌: మండలంలోని ముసిగి గ్రామానికి చెందిన కోలుకోండ. నారాయణ (55) అనే రైతు అత్యహత్య చేసుకున్నాడు. తన మొక్కజోన్న పంటను అడవిపందులు నాశనం చేశాయనే తీవ్ర మనస్థాపానికి …

స్కూల్‌ బస్సులో మంటలు

మంచిర్యాల: మంచిర్యాలలో డి సరస్వతి శిశుమందిర్‌ పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న మినీ బస్సులో బ్రేకు లైనర్ల నుంచి మంటలు చెలరెగాయి స్థానికులు అప్రమత్తమై బస్సు అపి మంటలను …

తాజావార్తలు