ఖమ్మం,జనవరి23(జనంసాక్షి): ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమానలు వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. …
ఖమ్మం,నవంబర్16(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమపాఠశాలలకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తోందని భద్రాచలం ఐటీడీఏ డీటీడీఓ రాంమూర్తి స్పష్టం చేసారు. నాణ్యమైన తెలుగు, ఇంగ్లీషు …
కొత్తగూడెం,అక్టోబర్30(జనంసాక్షి): కొత్త పంచాయతీల ఎంపికపై అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేస్తున్న నేపథ్యలంఓ వచ్చే ఎన్నికల నాటికి సర్పంచ్లు, వార్డుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో గ్రామాల్లో …
జనంసాక్షి..ఖమ్మంరూరల్ టిఅర్ ఎస్ పార్టీలో ఐక్యత నివురు కప్పిన నిప్పులావున్నది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలంలో వివిద పార్టీలనుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి చేరారు …
కొత్తగూడెం,అక్టోబర్24(జనంసాక్షి): వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. జిల్లాలోని …
ఖమ్మం,అక్టోబర్18(జనంసాక్షి): గిట్టుబాటు ధర కల్పించే విధంగా కవిూషన్ వ్యాపారులు శ్రద్ధ తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు అన్నారు. చీటికిమాటికి మార్కెట్లో రైతులు ఆందోళనలు చేయకుండా …
ఖమ్మం,అక్టోబర్17(జనంసాక్షి): మిషన్ భగీరథ పట్టణ విభాగంలో ఎంపికయిన ఖమ్మంలో మంచినీటి అవసరాల కోసం పాలేరు జలాశయం నుంచి నీటిని సరఫరా చేస్తారు.పాలేరు నుంచి మంచినీటిని ఖమ్మం నగరపాలక …
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి బస్తాలు సోమవారం వెల్లువెత్తాయి. ఒక్కరోజులో సుమారు 20వేల బస్తాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పత్తికి ఈ ఏడాది …