ఖమ్మం,సెప్టెంబర్8(జనంసాక్షి): ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సవిూక్షించారు. నగరంలోని ఎన్ఎస్పీ అతిథి గృహంలో ఎంపీ పొంగులేటి …
ఖమ్మం,సెప్టెంబర్8(జనంసాక్షి): భద్రాచలం ఏజెన్సీలోని అనేక మండలాల్లో దొడ్డిదారిన ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు అధికారులు ధారాదత్తం చేస్తున్నారని ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు …
తెబొగకాసం విఫలం అయ్యిందంటున్న విపక్ష కార్మిక సంఘాలు ఖమ్మం,సెప్టెంబర్4(జనంసాక్షి): సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గుర్తింపు సంఘం తెబొగకాసం గత నాలుగైదేళ్లుగా ఇక్కడి సమస్యలను పరిష్కరించలేదని, అలాగే …
భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులు రెచ్చిపోయారు. రోడ్డుపై నిలిపారంటూ 50 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బుధవారం చోటు …
ఖమ్మం,ఆగస్ట్30: గోదావరిలో వరద పెరగడంతో మన్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. …
సర్వే కోసం కసరత్తు చేస్తున్న అధికారులు మహిళా రైతులకు కూడా అవకాశం ఖమ్మం,ఆగస్ట్30: భూసర్వేలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు …
భద్రాచలం,ఆగస్ట్30: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఏటా నిర్వహించే ఉత్సవాల్లో బాగంగా ఈ యేడు సెప్టెంబర్లో దసరాకు ముందు ఉత్సవాలను ప్రారంభిస్తారు. శరన్నవరాత్రి మ¬త్సవాలు …
ప్రభుత్వ ఖర్చులతో వైద్యానికి ఆదేశం ఖమ్మం,ఆగస్ట్28: ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం చెందిన తమ్మారపు సాయిరాం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ …
ఎల్లారెడ్డి 31(జనంసాక్షి)-కామరెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో ఈ రోజు వివిద శాఖా లలో 3 పేజ్ హరితహారం కార్యక్రమని ప్రాంభించారు,మొట్టమొదట ఎలారెడ్డి గురుకుల బాలుర పాఠశాల …
భద్రాద్రి.. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలోని చిత్రగుటమండపంలో ఏప్రిల్ 5న జరగ నున్న శ్రీరామనవమిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్ల కలెక్టర్ రాజీవిగాంధీ హనుమంతు జిల్ల స్థాయి …