ఖమ్మం

కార్యకర్తలపై దాడిని సహంచేది లేదు: పాయం

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి26(జనం సాక్షి ): అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో విగ్రహ ఆవిష్కరణలో భాగంగా జరిగిన దాడిని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం …

చిన్నారికి ప్రాణం పోయండి

–  పుట్టుకతోనే అంగవైకల్యం ఆ బాలుడికి శాపం –  ఏడు సంవత్సరాలుగా జీవచ్ఛవంలా మంచంలోనే –  మెదడు ఎదుగుదల లేదని తేల్చిన వైద్యులు –  వైద్య ఖర్చులతో …

2021 సంవత్సరనిగాను పోలీస్ స్టేషన్లకు ఉత్తమ పాయింట్స్ కేటాయించారు

రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు ప్రదానం బోయినపల్లి,ఎల్లారెడ్డిపేట్,గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లు జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు 2021 సంవత్సరనిగాను పోలీస్ స్టేషన్లకు …

వ్యవసాయ రంగానికి అనుకూలంగా లేని కేంద్ర బడ్జెట్

అశ్వరావుపేట ఫిబ్రవరి 25( జనం సాక్షి ) కేంద్ర బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని పూర్తి గా మరచి కార్పోరేట్ వర్గాలు కు అనుకూలంగా వుందని వ్యవసాయ కార్మిక …

రైతులకు మేం అన్నం పెడితే…బిజెపి సున్నం పెడుతోంది

దేశ సంపదను అమ్మడంలో బిజెపి నెంబర్‌ వన్‌ కెసిఆర్‌ ఓపికను..సమనాన్ని అలుసుగా తీసుకోవద్దు విూడియాతో ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి,ఫిబ్రవరి24(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే …

మధిర నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర

ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యం ఖమ్మం,ఫిబ్రవరి24(జనం సాక్షి): ప్రజాసమస్యల పరిష్కారం కోరతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో …

ఆంబోతు కు ఊరేగింపుగా దహన సంస్కారం..

కూసుమంచి ఫిబ్రవరి 23 (జనం సాక్షి): మండలంలోని గొర్రెల పాడు తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని చాంప్ల తాండా లో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆంబోతు …

బాత్రూమ్ గోడ కూల్చిన ఇరువురి పై కేసు నమోదు..

కూసుమంచి ఫిబ్రవరి 23 (జనం సాక్షి): మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన కొక్కిరేణి రామారావు బాత్రూమ్ గోడను అతని అన్నయ్య అయిన కొక్కిరేణి నరసయ్య అతని కుమారుడైన …

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు

కేంద్రం తీరు దారుణంగా ఉంది మండిపడ్డ ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌ ఖమ్మం,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో బయ్యారం ఉక్కు …

మన ఊరి మనబడి మన ఊరు మన బస్తి

*mupkal. ఫిబ్రవరి23.(జనం సాక్షి)  ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించిన మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మన ఊరు మన …

తాజావార్తలు