ఖమ్మం

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి డాక్టర్ షేక్ రసూల్

   కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి : ప్రతి ఒక్కరూ శుభ్రత గా ఉంటే వ్యాధులు దరి చేరవని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత …

చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళ కుటుంబానికి ఆర్థిక చేయూత

చింతలపాలెం — జనంసాక్షి సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం,దొండపాడు గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ కు గురైన మహిళ కుటుంబానికి తమ వంతు సహాయంగా చత్రపతి శివాజీ ఫౌండేషన్ …

సిరిసిల్ల కలెక్టర్ ను “వదలని” సైబర్ నేరగాళ్లు..

మళ్లీ అనురాగ్ జయంతి ప్రొఫైల్ తో నకిలీ వాట్సప్ ఖాతా. డబ్బులు అడిగితే నమ్మొద్దని కోరిన కలెక్టర్. సిరిసిల్ల. అక్టోబర్ 18. (జనం సాక్షి). రాజన్న సిరిసిల్ల …

పెంబట్ల శ్రీ దుబ్బరాజన్న ఆదాయంను సర్దుబాటు చేశారా? స్వాహా చేశారా ?

సారంగపూర్ (జనంసాక్షి) 18 అక్టోబర్ సారంగాపూర్ మండలంలోని, శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి, ఆలయ పరిసరాల్లో టెంకాయలు, బెల్లం, పూజా సామాగ్రి అమ్మకాల నిర్వహణకై 2019-20 నిర్వహించిన …

గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు

  జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి -వ్యవసాయ, మార్కెటింగ్‌,CCI అధికారులతో కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం   రాజన్నసిరిసిల్లబ్యూరో అక్టోబర్ 18, (జనం సాక్షి).జిల్లాలో పత్తిరైతులకు గిట్టుబాటు …

అధైర్య పడొద్దు అండగా ఉంటాం

భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య టేకులపల్లి, అక్టోబర్ 18( జనం సాక్షి): టేకులపల్లి మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య …

20 నా వాలీబాల్ పోటీలు

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 18  జిల్లాస్థాయి జూనియర్ బాలికల వాలీబాల్ పోటీలు అక్టోబర్ 20న నిర్వహించినట్లు ఉమ్మడి నిజాంబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ …

జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి అండగా దళిత జర్నలిస్టు యూనియన్.

దౌల్తాబాద్ అక్టోబర్ 18, జనం సాక్షి. సీనియర్ జర్నలిస్ట్ కొలుపుల శ్రీనివాస్ దౌల్తాబాద్ నుంచి స్వగ్రామం దొమ్మాటకు బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇటీవలే మండల …

కష్టజీవుల పోరాట యోధుడు మచ్చలేని మహా నాయకుడు కామ్రేడ్ ఓంకార్

అవినీతిలో ఆరితేరిన బూర్జువా పాలక పార్టీలు ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఘనంగా కామ్రేడ్ ఓంకార్ 14వ వర్ధంతి. జనం సాక్షి …

వంద పడకల ఆసుపత్రిలో జి ఎం ఆర్ ఎం ట్రస్ట్ నిత్య అన్నదానం

కార్యక్రమంలో పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ భూపాలపల్లి టౌన్ అక్టోబర్ 17 (జనం సాక్షి)  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం లోని వంద పడకల ఆసుపత్రిలో భూపాలపల్లి శాసన …

తాజావార్తలు