నిజామాబాద్

60వ రోజు వీఆర్ఏ ల నిరవధిక సమ్మెను

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్22 రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ కమిటీ మేరకు నిరవధిక సమ్మె 60వ రోజు భాగంగా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు సెప్టెంబర్ 9- …

టేకులపల్లి మండల విద్యుత్ శాఖ ఏఈఈ గా హట్కర్ దేవ

టేకులపల్లి ,సెప్టెంబర్ 22( జనం సాక్షి): టేకులపల్లి మండల విద్యుత్ శాఖ ఏఈఈ గా హట్కర్ దేవా గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన ఏ …

ముఖ్తార్ పాష 2వ వర్ధంతి సభని విజయవంతం చేయండి

టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి ): ఈ నెల 24న బయ్యారం మండల కేంద్రంలో సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు, భారత కార్మిక సంఘాల …

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన – ఎమ్మెల్యే మెచ్చా

అశ్వరావుపేట సెప్టెంబర్ 22( జనం సాక్షి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని నారయణపురం లో గురువారం రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ …

ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగు నీరు అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట సెప్టెంబర్ 22 (జనం సాక్షి) ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగునీరు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు గురువారం”మీతో నేను”*కార్యక్రమంలో …

సూరారంలో చేతబడి కలకలం

మహదేవపూర్, జనంసాక్షి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో చేతబడి కలకలం ప్రజలను భయ భ్రాంతులకు దారి తీస్తుంది. వివరాల్లోకి వెళితే సూరారం గ్రామానికి …

ముదిరాజ్,బెస్త, మత్సకారుల ఆర్థిక అభివృద్ధే తెరాస ప్రభుత్వ లక్ష్యం

  చిగురుమామిడి మండలంలో ప్రభుత్వం తరఫున ఉచితంగా 65చెరువుల్లో 12లక్షల 50వేల రూపాయల విలువ చేపపిల్లల విడుదల:హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జనంసాక్షి/ చిగురుమామిడి – …

కింగ్స్ దాబాను ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కంది

కింగ్స్ దాబాను ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కంది జనం సాక్షి కంది గ్రామ పంచాయతీ పరిధిలో నూతన కింగ్స్ ధాబాను ప్రారంభించిన TSHDC …

పేకాట రాయుల్ల అరెస్టు

బోయిన్ పల్లి సెప్టెంబర్ 21 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం లోని స్తంభంపల్లిలో విశ్వసనీయ సమాచారం మేరకు స్తంబంపల్లి గ్రామ శివారులో …

*బోత్తల పాలెం ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన: మండల నోడల్ అధికారి బాలు*

పాలకీడు జనంసాక్షి న్యూస్ :మండలం బొత్తలపాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మండల నోడల్ అధికారి బాలు సందర్శించారు.పాఠశాలలో బోధనా విధానం అమలవుతున్న …