నిజామాబాద్

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మర్పల్లి, సెప్టెంబర్ 21(జనం సాక్షి) వచ్చే ఏన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. …

ఆర్థిక సాయం అందజేత

:(జనం సాక్షి కొండమల్లేపల్లి ) చెన్నరం గ్రామ తెరాస నాయకులు అందుగుల లక్ష్మమ్మ డెంగ్యూ జ్వరం తో బాధపడుతూ దేవరకొండ లో సంజీవని హాస్పిటల్ లో చికిత్స …

డ్రెయిన్, సీసీ రోడ్ల పరిశీలన

మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ లో భూగర్భ డ్రైనేజీలు, సీసీ రోడ్లను డిఈ శారద బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా …

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్య భరోసా

  – పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి          హుజూర్ నగర్,సెప్టెంబర్ 21 (జనంసాక్షి): సీఎం రిలీఫ్ ఫండ్ పేదల …

తడి చెత్త,పొడి చెత్త సేకరణ గురించి అడిగి తెలుసుకున్న:-డిఎల్పిఓ

నాగిరెడ్డిపేట్:21 సెప్టెంబర్  జనం సాక్షి  నాగిరెడ్డి పెట్ మండలంలోని మెల్ల కుంట తండా గ్రామపంచాయతీని డీఎల్పీవో సురేందర్ బుధవారం సందర్శించి గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ,పల్లె ప్రగతి పనులు …

టీపీసీసీలో చారులత రాథోడ్ కు సభ్యులుగా చోటు.

జనం సాక్షి ఉట్నూర్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు కార్యవర్గా సమావేశం గురువారం హైదరాబాద్లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశంలో …

కుమ్మరి సంఘం భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలుగా ఆమెడ రేణుక

టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షురాలుగా టేకులపల్లి మండలానికి చెందిన …

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్ టేకులపల్లి, సెప్టెంబర్ 21( జనం సాక్షి ): సింగరేణి వ్యాపితంగా కాంట్రాక్ట్ కార్మికుల తమ న్యాయమైన సమస్యలపై డిమాండ్లు చేస్తూ …

జీవో 317 బాధితులందరికీ న్యాయం చేయాలి

-టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ టేకులపల్లి ,సెప్టెంబర్ 21( జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 అలోకేషన్లో అన్యాయానికి గురై కోర్టు …

కలెక్టర్ ను కలిసిన జెడ్పీటీసీ రణం జ్యోతి.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 21,జనం సాక్షి. మండల అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను బుదవారం దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ …