నిజామాబాద్

3 వ మహాసభలకు తరలిన టేకులపల్లి సిపిఐ నాయకులు

టేకులపల్లి, సెప్టెంబర్ 4( జలం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగే మూడవ …

పగిడిద్ద రాజు ఆలయంలో వాన దేవుని కోసం పూజలు

గంగారం సెప్టెంబర్ 4 (జనం సాక్షి) గంగారం మండలం పూనుగొండ్ల గ్రామపంచాయతీలో ఉన్నటువంటి పగిడిద్ద రాజు ఆలయంలో వాన దేవుని కోసం అక్కడి మహిళలు సాంప్రదాయ పద్ధతిలో …

మహాదేవపూర్ మండల కేంద్రంలో 6వ తేదీన దివ్యాంగుల శిబిరం

మహదేవపూర్ సెప్టెంబర్ 4 (జనంసాక్షి) మహదేవపూర్ మండల కేంద్రంలో మంగళ వారం రోజున దివ్యాంగుల శిబిరం నిర్వహిస్తామని, అర్హులైన దివ్యాంగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీపీ బి. …

ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో ఆసరా పింఛన్ కార్డులను స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత లబ్ధిదారులకు అందజేశారు. టిఆర్ఎస్ పార్టీ …

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ నవీన్ కుమార్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ సెప్టెంబర్ 3 (జనంసాక్షి) సీనియర్ జర్నలిస్ట్ నవీన్ కుమార్ జన్మదిన వేడుకలు జహీరాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శనివారం బి ఎస్ పి రాష్ట్ర కార్యవర్గ …

గరుడ రాజధాని లో ప్రయాణించేవారికి 10% రాయితీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు

                పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 03 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంతర్ …

ఎమ్మెల్యే ఈటెలను కలిసిన హాతీరాం నాయక్

టేకులపల్లి,సెప్టెంబర్ 3( జనం సాక్షి ): మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య దశ దిశ కర్మ కు టేకులపల్లి మండలానికి చెందిన …

సీడీసీ ఆధ్వర్యంలో పేదలకు సైకిళ్లు కుట్టుమిషన్ల పంపిణీ

టేకులపల్లి,సెప్టెంబర్ 3( జనం సాక్షి ): మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య దశ దిశ కర్మ కు టేకులపల్లి మండలానికి చెందిన …

మండలంలో అద్వాన్నంగా రోడ్లు…..

*గుంతల రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు…… *ప్రమాదాలు జరిగి ఆర్ధికంగా,ఆరోగ్య పరంగా నష్టపోతున్న ప్రయాణికులు….. *పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు…… *తెలంగాణ జనసమితి మండల అధ్యక్షులు …

విఘ్నేశ్వరుడి సన్నిధిలో సింగిల్ విండో వైస్ చైర్మన్ దంపతుల ప్రత్యేక పూజలు.

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 3: వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గురుకుల పల్లె గ్రామంలో వినాయక మండపంలో శనివారం …