నిజామాబాద్

ఘనంగా కుంకుమ పూజలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ గణేష్ మండలి వద్ద శనివారం కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూజారి …

పెన్షన్స్ గుర్తింపు కార్డులు పంపిణీ

టేకులపల్లి ,సెప్టెంబర్ 3( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్లను మండల వ్యాప్తంగా 1507 కొత్త గుర్తింపు కార్డులను శుక్రవారం ఎమ్మెల్యే …

6వ తేదీ నుండి జరిగే రాష్ట్ర అసెంబ్లీలో బీసీల సమస్యలను చర్చించాలి

జాజుల లింగంగౌడ్ మిర్యాలగూడ. జనం సాక్షి ఈ నెల 6వ తేదీ నుంచి జరిగే శాసనసభ వర్షాకాల సమావేశాలలో బీసీల సమస్యలు చర్చించాలని బీసీ సంక్షేమ సంఘం …

మిర్చి బజ్జీలు వేస్తూ నిరసన తెలిపిన వీఆర్ఏల…….

టేకుమట్ల.సెప్టెంబర్03(జనంసాక్షి)వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని కోరారు.మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారానికి 41వ రోజుకు చేరింది.ఈ …

సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుందాం….

                పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర నాయకులు సారయ్య… ఇల్లందు సెప్టెంబర్ 3 (జనం సాక్షి) ఎఐటియుసి అనుబంధ …

నాయకత్వ లోపమే జిల్లా ఏర్పడక పోవడానికి కారణం:- రఘువీర్ రెడ్డి

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ జిల్లా ఏర్పడక పోవడానికి నాయకత్వ లోపమే కారణమని మాజీ హోం మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. …

మురుగు కాల్వకు దారేది…

ముస్తాబాద్ సెప్టెంబర్ 3 జనం సాక్షి ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో సిసి రోడ్డు పూర్తి చేసి సంవత్సరం గడుస్తున్న మురికి కాల్వకు దారి మాత్రం లేదని …

గర్భిణి స్త్రీల జాగ్రత్తలపై ఇంటింటికి అంగన్వాడి లు అవగాహన కల్పించాలి

– జిల్లా అధికారిని వరలక్ష్మి – అశ్వారావుపేట, సెప్టెంబర్ 3( జనం సాక్షి ) గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం కొరకు అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన …

మహారాజ్ గారిని పరామర్శించిన గంగారెడ్డి

నందిపేట్ ఆగస్టు 3  (జనం సాక్షి  )శ్రీ పెద్దోళ్ల గంగారెడ్డి గారు మాజీ బిజెపి జిల్లా అధ్యక్షులు నందిపేట్ మండలం కేదారేశ్వర ఆశ్రమ  మహారాజు గారి యొక్క …

వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం

టేకులపల్లి, సెప్టెంబర్ 3( జనం సాక్షి): వ్యవసాయ విద్యుత్ సరఫరా లో ప్రతిరోజు తరచూ అంతరాయం కలుగుతున్నందున రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు . మండలంలో …