నిజామాబాద్

నిజామాబాద్ గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం.. ముఖ్యాంశాలు:

• ఆనాటి నాయకత్వం చిన్న పొరపాటు చేసి, తెలంగాణను ఆంధ్రాలో కలిపితే.. మళ్లీ తెలంగాణ తెచ్చుకోవడానికి ఇన్నేండ్లు పట్టింది.• ఆనాటి నాయకత్వం చిన్న పొరపాటు చేసి, తెలంగాణను …

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిజామాబాద్ జిల్లా పర్యటన – వివరాలు :

నిజామాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సోమవారం మధ్యాహ్నం హెలీకాప్టర్లో నిజామాబాద్ …

సింగూరు ప్రాజెక్టులో సునీల్ మృతదేహం లభ్యం

జనం సాక్షి సంగారెడ్డి జిల్లాపుల్కల్ మండల సంగారెడ్డి పట్టణానికి చెందిన సునీల్26 వసంత లక్ష్మి దంపతులకు గత ఏడు నెలల కింద వివాహం జరిగింది ఇంట్లో చిన్న …

మానవత్వం చాటుకున్న నవీన్ బాబు.

  – పలువురిని పరామర్శించి ఆర్థిక సాయం. – “జనంసాక్షి” కథనానినికి స్పందించిన నవీన్ బాబు. – 5000 ఆర్ధిక సహాయం, నెలకు 2000 పెన్షన్. బూర్గంపహాడ్ …

ఎంపీటీసీ నిధులతో గ్రామ కమిటీ వద్ద కొత్త

బోర్ మోటార్ మంజూరు  ఏర్గట్ల సెప్టెంబర్ 4 (జనంసాక్షి )నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల  మండల కేంద్రంలో ఆదివారం గ్రామ కమిటీ వద్ద ఎంపీటీసీ నిధులతో నూతన బోర్ …

*రేపు సీఎం నిజామాబాద్ పర్యటన*

*నూతన సమీకృత కలెక్టరేట్,బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి* *సీఎం సభకు జిల్లా నలుమూలల నుంచి భారీగా జనం రానున్నారు* – మంత్రి వేముల ప్రశాంత్ …

పరమార్శించిన డిసిసి ప్రధానకార్యదర్శి

హనుమంతు ముదిరాజ్ దోమ సెప్టెంబర్ 4(జనం సాక్షి) పరిగి నియోజకవర్గం దోమ మండలం దాదాపూర్ గ్రామంలో విజన్ ఆంధ్ర రిపోర్టర్ సుందర్ గౌడ్ గారి మాతృమూర్తి పరమదించడంతో …

ప్రజాసంక్షేమే ధ్యేయంగా .

  -ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్: 04 ప్రజాసంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుఈరోజు మండల …

వినాయక మండపంలో బాలబాలికలకు సరస్వతీ పూజ

టేకులపల్లి, సెప్టెంబర్ 4( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్ లో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో 5వ రోజున బాల బాలికలకు సరస్వతీ …

సేవాలాల్ సేన 8వ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి

–జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ సురేష్ నాయక్ టేకులపల్లి, సెప్టెంబర్ 4( జనం సాక్షి): సేవాలాల్ సేన ఎనిమిదవ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని సేవాలాల్ సేన …