నిజామాబాద్

ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలి

నిజామాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఎబివిపి కోరింది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా …

140 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు

భారీగా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు కామారెడ్డి,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో జరుగనున్న రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఆరు మండలాల పరిధిలోని …

సర్పంచ్ సీటు… యమ హాట్ గురూ…… 

జాతరను తలపిస్తున్న గ్రామాలు పల్లెల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల చక్కర్లు బిచ్కుంద (జనంసాక్షి) తమ గ్రామంలో పట్టు ఉంటే ‘ఆ కిక్కే వేరప్పా’ అని …

పట్టణవాసుల ఓట్లపై అభ్యర్థుల గురి

మధ్యవర్తుల ద్వారా రాయబేరాలు గ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు నిజామాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): తొలివిడతలో వివిధ పట్టణఱాల్లో స్థిరపడ్డవారు వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటేసి వెళ్లారు. వారి ఓట్లు విజయంలో కీలకంగా …

ప్రభావం చూపిన వలస ఓటర్లు

అత్యధిక స్థానాల్లో మహిళా అభ్యర్థుల ఎంపిక తాడ్వాయిలో సర్పంచ్‌గా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కామారెడ్డి,జనవరి22(జ‌నంసాక్షి): పంచాయతీ పోరు ¬రా¬రీగా సాగింది. సర్పంచ్‌ అభ్యర్థుల గెలుపు ఓటములపై వలస ఓటర్లు …

ఎన్నికల సందర్భంగా మద్యం షాపుల మూసివేత

కామారెడ్డి,జనవరి19(జ‌నంసాక్షి): మూడు విడతల్లో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా మండలాల్లో పోలింగ్‌ రోజు కౌంటింగ్‌ ముగిసే వరకు మద్యం షాపులు, తాడీ డిపోలు, ఐఎంఎల్‌ …

పంచాయితీ ఎన్నికల రోజుల సెలవు

కామారెడ్డి,జనవరి19(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు ప్రభుత్వం సెలవుదినం ప్రకటించినట్లు కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. మొదటి విడతగా …

పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం

మండలాలకు స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం కామారెడ్డి,జనవరి18(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 35 మంది సర్పంచులు, 448 వార్డుమెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. జిల్లాలో మూడు …

పోయి..మళ్లీ ఓటేసేందుకు రండి

        సంక్రాంతికి వచ్చిన వారిని సాగనంపిన అభ్యర్థులు పంచాయితీ ఎన్నికల కోసం అభ్యర్థుల వేడుకోలు ఎన్నికల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు నిజామాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): సంక్రాంతి …

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

★న్యాయమూర్తి అనిత ఎల్లారెడ్డి-(జనంసాక్షి)-జనవరి-13 ఎల్లారెడ్డి:మహిళలు విద్యార్థినులు రాజ్యాంగం వారికి కల్పించిన  హక్కులు,చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి అనిత అన్నారు. ఆదివారం మండలంలోని సోమార్ …