నిజామాబాద్

వ్యవసాయంలో సేంద్రియ బాట పట్టండి

రైతులకు శాస్త్రవేత్తల సూచన నిజామాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): రైతులు అప్పుల నుంచి బయటపడేందుకు లాభసాటి, నాణ్యమైన పంటలు పండించాలని వ్యవసాయవేత్తలు సూచించారు. డిమాండ్‌ ఉన్న పంటలను కేవలం సేంద్రియ పద్దతుల్లో …

అధిక ఫీజులను నియంత్రించాలి

నిజామాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని జిల్లా అధికారులకు పేరెంట్స్‌ విన్నవిస్తున్నారు. విద్యాసంవత్సరం ముగియకముందే అప్పుడే కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు మొదలయ్యాయి.  …

కొనసాగనున్న 22వ ప్యాకేజీ 

కామారెడ్డి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రాణహిత చేవెల్లలో భాగంగా ఈ పథకంలోని 22వ ప్యాకేజీలో మంచిప్ప నుంచి భూంపల్లి ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో …

హెల్త్‌ సర్వేను ఉపయోగించుకోవాలి

వందరోజుల ప్రణాళికతో ఏప్రిల్‌ మాసాంతానికి పూర్తి నిజామాబాద్‌,ఫిబ్రవరి15(ఆర్‌ఎన్‌ఎ): వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారి శ్రేయస్సే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పలు వ్యాధులతో దవాఖానల చుట్టూ …

ఎర్రజొన్న,పసుపుకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

తక్షణం సిఎం కెసిఆర్‌ స్పందించాలి: తాహిర్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): రైతుపక్షపాతినని, తమ పథకాలను కేంద్రం, ఇతరరాష్ట్రాలు కాపీ కొడుతున్నాయంటున్న సిఎం కెసిఆర్‌ తోణం ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలను …

వ్యక్తిగత మరుగుదొడ్లకు అధిక ప్రాధాన్యం

ప్రతి కుటుంబానికి పథకం చేరేలా చర్యలు కామారెడ్డి,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా నూరుశాతం స్వచ్ఛతను సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని …

మరోమారు కదం తొక్కిన పసుపు,ఎర్రజొన్న రైతులు

గిట్టుబాటు ధరలు కల్పించే వరకు ఆందోళన తామేవిూ టెర్రరిస్టులం కాదని ఆగ్రహం సిఎం కెసిఆర్‌ తమ సమస్యలు పరిష్కరించాలని వినతి అడుగడుగునా అరెస్ట్‌లపై మండిపాటు నిషేధాజ్ఞలు విధించిన …

కాసులు కురిపిస్తున్న మినరల్‌ వాటర్‌ 

మంచినీటి వ్యాపారంతో లాభాలు కామారెడ్డి,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  నీటి ఎద్దడి ఉన్న  ప్రాంతాల్లో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వ్యాపారులు ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు …

దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌ పథకాలు

రైతుబంధు అమలే ఇందుకు నిదర్శనం:ఎమ్మెల్యే నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అర్బన్‌ ఎమ్మెల్యే బీగాల గణెళివ్‌ గుప్తా  …

పసుపు బోర్డు ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యం

ఫలించని ఎంపి కవిత ప్రయత్నాలు సమస్యతో లబ్దిపొందాలని చూస్తున్న కాంగ్రెస్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరల విషయంలో కేంద్రం నిరల్‌క్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో అత్యధికంగా …