నిజామాబాద్

గాయత్రీ వైదిక విద్యాలయం విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో మార్కులు

2011-12 సంవత్సరంలో విడుదలైన గురువారం పదవ తరగతి ఫలితాల్లో కోటగల్లీలోని గాయత్రీ వైధిక విద్యాలయం విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కు లు సాధించారు. పదవ తరగతిలో కేవలం …

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు అలూర్‌ …