నిజామాబాద్

రూ. 4 లక్షల విలువైన మద్యం బాటిళ్లు చోరీ

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలోని మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న విలువైన మద్యం సీసాలను గుర్తుతెలియని దుండగులు …

ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్

నిజామాబాద్ : నిన్న నిజామాబాద్, నేడు మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నది మహారాష్ట్రకు చెందిన …

కామారెడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి బైపాస్‌ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టావేరా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మృతి …

సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం..

వరంగల్ : వరంగల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ముగ్గురు చిన్నారులు …

ఐదిళ్లలో దొంగల బీభత్సం

నిజామాబాద్‌,  : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం రెంజర్లలో తాళం వేసి ఉన్న ఐదిళ్లలో దొంగలు పడ్డారు. కిషోర్‌ ఇంట్లో 60వేల రూపాయల నగదు, మూడు తులాల …

పశువుల ఎముకలతో వంటనూనె తయారీ…

నిజామాబాద్‌, : పశువుల ఎముకలతో వంటనూనె తయారు చేస్తున్నారని నిజామాబాద్‌ జిల్లా పోలీసుల సోదాల్లో వెలుగు చూసింది. బిచ్కుంద మండలం హస్గుల్‌లో పోలీసుల తనిఖీల్లో పశువుల ఎముకలతో …

యువకుడి దారుణ హత్య

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నవీపేట మండలం సుభాష్‌నగర్ కాలనీకి చెందిన గంగాధర్(32) మంగళవారం రాత్రి 12 గంటలకు …

అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి

నిజామాబాద్: లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన బోధన్ బస్టాండ్ సమీపంలో జరిగింది. సోమవారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న …

పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

నిజామాబాద్‌(నేరవిభాగం): నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ ారస్తా వద్ద కారు అదుపు తప్పి పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం… శుక్రవారం ఉదయం కంఠేశ్వర్‌ నుంచి వినాయక్‌నగర్‌ …

మైనర్ బాలికపై నాలుగు నెలలుగా రేప్

నిజామాబాద్/ హైదరాబాద్: ఓ మైనర్ బాలికపై నాలుగు నెలలుగా ఇద్దరు కిరాతరకులు అత్యాచారానికి పాల్పడుతున్న విషయం మంగళవారం వెలుగు చూసింది. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకువచ్చింది. …