మహబూబ్ నగర్

అడ్డాకులలో ఐకాస ఆందోళన

అడ్డాకుల: సడక్‌బంద్‌లో భాగంగా అడ్డాకులలో ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణవాదురు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …

సడక్‌బంద్‌కు మద్దతుగా రాస్తారోకో

గద్వాల సడక్‌బంద్‌కు మద్దతుగా ఎర్రవల్లి చౌరస్తా జాతీయ రహదారిపైన సీపీఐ న్యూడెమోక్రసీ, పీడీఎన్‌యూ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి …

పలువురి నేతలు అరెస్టు

షాద్‌నగర్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెరాస, భాజపా, సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెరాస ఎమ్మెల్యే, ఎమ్మెల్యీ నారదాసు లక్ష్మణరావు, పరిగి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, …

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ అరెస్టు

మహబూబ్‌నగర్‌ : సడక్‌ బంద్‌కు మద్దతు తెలిపేందుకు బయలుదేరిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను గురువారం జిల్లా పోలీసులు మహ్మదాబాద్‌ వద్ద అరెస్టు చేశారు.అనంతరం ఆయన్ని పోలీసు …

ఇద్దరు ఎమ్మెల్సీల అరెస్టు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్‌లను బాలానగర్‌ మండలం రాజాపూర్‌ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తాగునీటి కోసం ప్రధాన రహదారిపై రాస్తారోకో

అన్వాడ: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అన్వాడ గ్రామస్తులు తాండూరు-మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఆలంపూర్‌లో తెరాస ఎమ్మెల్యేల అరెస్టు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ టోల్‌ప్లాజావద్ద రహదారి దిగ్బంధానికి యత్నించిన తెరస ఎమ్మెల్యేలు ఈటెల, జూలపల్లి. జితేందర్‌ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు …

సీపీఐ నాయకుల అరెస్టు

ఆలంపూర్‌: సడక్‌ బంద్‌లో భాగంగా ఆలంపూర్‌లో రహదారి దిగ్బంధనానికి ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలంపూర్‌ చౌరస్తాలో పోలీసులు …

తాగునీటి ఎద్దడి నివరణకు గ్రామస్థుల ఆందోళన

చిన్నచింతకుంట: మండలంలోని ఉండ్యాల గ్రామంలో తాగునీటి ఎద్దటి నివారించాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోలకు అంతరాయం కలిగించారు. సమస్య తీవ్రత చాలా …

సడక్‌బంద్‌ను అనుమతించని జిల్లా ఎస్పీ

మహబూబ్‌నగర్‌ : ఈ నెల 21న ఐకాస నిర్వహిస్తున్న సడక్‌బంద్‌కు అనుమతి లేదని మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 22 …