మెదక్
సమస్యలు పరిష్కరించాలని ఏపీటిఎఫ్ ధర్నా
మెదక్: జిల్లాలోని కలెక్టరెట్ కార్యలయం ఎదుట విద్యారంగా, ఉపాధ్యాయ సమస్యలు పరిస్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ధర్నాకు సంఘీభావం తెలిపింది.
కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల భిక్షటన
మెదక్: జిల్లాలోని కాంట్రాక్ట్ పంచాయతి కార్యదర్శులు కలెక్టరెట్ ముందు బిక్షటన చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్ పాల్గొన్నారు.
పటాన్చెరు పారిశ్రామికవాడకు విద్యుత్ సరఫరా నిలిపివేత
మెదక్: పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రమికవాడలకు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాస్స్కో అధికారులు తెలియజేశారు. దీంతో పారిశ్రామికవర్గాలు ఆందోళనకుదిగాయి.
తాజావార్తలు
- రాజకీయ లబ్ది కోసం సినిమాలను వాడుకుంటున్నారు
- పొరుగు దేశాలకు ఇరాన్ లొంగిపోయింది
- చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని
- ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, ఉపయోగించుకోవాలి
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి
- ఆత్మ వరంగల్ జిల్లా డైరెక్టర్ గా గుర్రం అచ్చయ్య
- శత్రుదాడులకు భయపడం
- ఘనంగా లయోలా హైస్కూల్లో సైన్స్ అండ్ కల్చర్ ఎగ్జిబిషన్
- సిద్దిపల్లె లో ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించిన మేనేజర్
- రాజ్యసభకు వెళ్తున్నా..
- మరిన్ని వార్తలు



