మెదక్

సెంచూరియన్‌ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం

మెదక్‌: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోచారంలోని సెంచూరియన్‌ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసినడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

కొండపాక: కుకునూర్‌పల్లి గ్రామ పంచాయితీ పరిది మధిర బొప్పాయిపల్లిలో చోటు చేసుకుంది. రెడ్డమైన కనుకయ్య(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.

ఎంపీడీవోను నిలదీసిన గ్రామస్థులు

దౌలతాబాద్‌:దొమ్మాట గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని మూడు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించకపోవటంతో ఎంపీడీవోను గ్రామస్థులు నిలదీశారు. ఆయన 3రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.

‘దీపం’ పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు మంజూరి

దౌలతాబాద్‌: దీపం పథకం కింద 2008లో 112మందికి మంజూరైన గ్యాస్‌ కనెక్షన్ల ధ్రువీకరణ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి దౌలతబాద్‌లో పంపీణీ చేశారు. అనంతరం సూరంపల్లి, దొమ్మాట …

ఆపద్బందువు చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మెదక్‌: చేగుంట మండలంలోని కరీంనగర్‌కు చెందిన సాయిలు గత ఫిబ్రవరిలో రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆపద్బంధువు పథకం కింద మంజూరైన 50వేల రూనాయాలను ఎమ్మెల్యే ముత్యంరెడ్డి …

దుబ్బాక ఐటీఐకి 3.20కోట్లు మంజూరు

మెదక్‌: దుబ్బాక ఐటీఐకి 3.20కోట్లు మంజూరు అయినావి. దుబ్బాక ఐటీఐకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అనుమతులోచ్చాయని దీనికి 17మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని …

ప్రాథమికపాఠశాల ఉపాధ్యాయుడికి అవార్డ్‌

మెదక్‌: చేగుంట మండలంలోని ఇబ్రహింపూర్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపధ్యాయుడు సరోత్తమరెడ్డి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. గత సంవత్సర కాలంలో ఎల్‌ఎస్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉత్తమ సేవలందించినందుకు …

ఏబీవీపీ విద్యాసంస్థల బంద్‌

మెదక్‌: వినీతి వ్యతిరేక పోరులో భాగంగా బంద్‌ పిలుపును ఇచ్చిన ఏబీవీపీ సిద్దిపేటలో విద్యాసంస్థలను మూసివేసింది.

గ్రామాల్లో సమస్యలపై స్పందించటం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్‌

మెదక్‌: గ్రామల్లోని సమస్యలపై స్పందించటంలేదని అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డెయిల్‌ యూవర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో పారీశుధ్య సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించలేకపోవటంవల్లే …

క్రమబద్దీకరించాలని మంత్రికి వినతి

మెదక్‌: గ్రామ పంచాయితి కార్యదర్శులు తమ విదులను క్రమబధ్దీకరించాలని కోరుతూ మంత్రి గీతా రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 19రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించటం లేదని ఆవేదన …

తాజావార్తలు