మెదక్
మెదక్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన
మెదక్: సీఎం కేసీఆర్ నేడు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
బీజేపీ కార్యాలయానికి కిషన్ రెడ్డి భూమి పూజ..
మెదక్ : జిల్లాలోని సంగారెడ్డి మండలంలో కందిలో బీజేపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు.
పాశమైలారంలోని ఫార్మా కంపెనీలపై అధికారుల దాడులు..
మెదక్ : పాశమైలారంలో రెండు ఫార్మా కంపెనీలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కొన్ని రకాల మందులను ల్యాబ్ తరలించారు.
సిద్ధిపేటలో పీపుల్స్ వార్ వాల్ పోస్టర్లు…
మెదక్: సిద్ధిపేటలో పీపుల్స్ వార్ వాల్ పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వ పనితీరుపై పది అంశాలతో వాల్ పోస్టర్లు వెలిశాయి.
మెదక్ లో లారీ – ఆటో ఢీ..ముగ్గురు మృతి..
మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
- “నేనుసైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యం తో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.
- మానవతా సేవలో పోలీసు శాఖ..
- ఉప్పల్ -నారపల్లి రహదారిపై దుమ్ము కాలుష్యం బీభత్సం
- ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో తన కుమారుడిని చేర్పించిన మాజీ సర్పంచ్
- క్లోరో హైడ్రేట్ పట్టుకొని వదిలేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ
- అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో
- పెద్ద వాల్గొట్ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ
- నెల రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకుంటే నిరాహార దీక్ష” ప్రభుత్వానికి కవిత అల్టిమేటం
- కేటీఆర్ కు ఘన స్వాగతం
- నడిరోడ్డుపై నరకం.. మాడుగులపల్లి ముట్టడి!
- మరిన్ని వార్తలు





