రంగారెడ్డి

కబేళాకు తరలిస్తున్న గోవులను రక్షించిన ఎమ్మెల్యే

మేడ్చల్‌,జనవరి28(జ‌నంసాక్షి): గో సంరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌… తాజాగా కబేలాకు అక్రమంగా తరలిస్తున్న వందగోవులను రక్షించారు. విశ్వసనీయ సమాచారంతో గోవుల వ్యానును వెంబడించిన …

స్కూలు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

పలువురు విద్యార్థులకు గాయాలు మేడ్చల్‌,జనవరి28(జ‌నంసాక్షి): మేడ్చల్‌లో ఆర్టీసీ బస్సు హల్‌చల్‌ చేసింది. స్కూల్‌ బస్సును-ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం మేడ్చల్‌ వద్ద చోటు చేసుకుంది. …

సర్పంచ్‌ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం

గులాబీ నేతలనే గెలిపించాలి రంగారెడ్డి,జనవరి22(జ‌నంసాక్షి): రైతులను రాజుగా చూడాలనేది సీఎం కేసీఆర్‌ కల అని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం …

సర్పంచ్‌లంతా గ్రామాల అభివృద్దికి పాటుపడాలి

మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): తాండూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్‌ సర్పంచ్‌ అభ్యర్థులను మాజీ మంత్రి మహేందర్‌ అభినందించారు. గెలుపు సాధించిన సర్పంచ్‌ …

షాద్‌నగర్‌ స్కూల్‌ బస్సులో పొగలు

షాద్‌నగర్‌ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ బైపాస్‌లోని బాబా దాబా వద్ద నారాయణ పాఠశాలకు చెందిన బస్సులో పొగలు వచ్చాయి. విద్యుదాఘాతం వల్ల ఒక్కసారిగా బస్సులో పొగలు …

ఎన్నికల ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించాలి

 మండలంలోని పోలింగ్‌స్టేషన్‌లను సందర్శించిన ఎన్నికల పర్యవేక్షణ అధికారి విజయ్‌కుమార్‌ దార్వే మండలంలో మొత్తం 65 పోలీంగ్‌స్టేషన్‌లు ఉన్నట్టు వెల్లడి మొయినాబాద్‌ జరగనున్న ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు …

బంగారం పేరుతో వ్యాపారికి టోకరా

రంగారెడ్డి,నవంబర్‌24(జ‌నంసాక్షి): తక్కువ ధరకే బంగారం అంటూ మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎం. కృష్ణ సింగ్‌ అనే వ్యక్తి తనను తానుగా శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో …

అభివృద్ది పనులు చేశా..మళ్లీ గెలిపించండి

ప్రచారంలో షాద్‌నగర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్యయాదవ్‌ రంగారెడ్డి,నవంబర్‌23(జ‌నంసాక్షి): అభివృద్ది చేశా తిరిగి మరోసారి ఆదరించాల్సిందిగా కోరుతూ షాద్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌ నియోజకవర్గ …

లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

  రంగారెడ్డి,నవంబర్‌22(జ‌నంసాక్షి): షాద్‌నగర్‌ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై కర్నూలు నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌కి చెందిన బస్సు ముందు వెళుతున్న లారీని …

టీఆర్‌ఎస్‌కు మరో షాక్‌!

– పార్టీకి గుడ్‌బై చెప్పిన తాజామాజీ ఎమ్మెల్యే సంజీవరావు వికారాబాద్‌, నవంబర్‌21(జ‌నంసాక్షి) : చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి 24 గంటలు కూడా అవ్వకముందే టీఆర్‌ఎస్‌ …