రంగారెడ్డి

ఎన్నికల ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించాలి

 మండలంలోని పోలింగ్‌స్టేషన్‌లను సందర్శించిన ఎన్నికల పర్యవేక్షణ అధికారి విజయ్‌కుమార్‌ దార్వే మండలంలో మొత్తం 65 పోలీంగ్‌స్టేషన్‌లు ఉన్నట్టు వెల్లడి మొయినాబాద్‌ జరగనున్న ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు …

బంగారం పేరుతో వ్యాపారికి టోకరా

రంగారెడ్డి,నవంబర్‌24(జ‌నంసాక్షి): తక్కువ ధరకే బంగారం అంటూ మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎం. కృష్ణ సింగ్‌ అనే వ్యక్తి తనను తానుగా శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో …

అభివృద్ది పనులు చేశా..మళ్లీ గెలిపించండి

ప్రచారంలో షాద్‌నగర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్యయాదవ్‌ రంగారెడ్డి,నవంబర్‌23(జ‌నంసాక్షి): అభివృద్ది చేశా తిరిగి మరోసారి ఆదరించాల్సిందిగా కోరుతూ షాద్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌ నియోజకవర్గ …

లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

  రంగారెడ్డి,నవంబర్‌22(జ‌నంసాక్షి): షాద్‌నగర్‌ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై కర్నూలు నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌కి చెందిన బస్సు ముందు వెళుతున్న లారీని …

టీఆర్‌ఎస్‌కు మరో షాక్‌!

– పార్టీకి గుడ్‌బై చెప్పిన తాజామాజీ ఎమ్మెల్యే సంజీవరావు వికారాబాద్‌, నవంబర్‌21(జ‌నంసాక్షి) : చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి 24 గంటలు కూడా అవ్వకముందే టీఆర్‌ఎస్‌ …

కుప్పకూలిన శిక్షణ విమానం

రంగారెడ్డి,నవంబర్‌21(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ శివారులో బుధవారం ఉదయం శిక్షణ విమానం కుప్పకూలింది. శంకర్‌పల్లి మండలం మొకిల గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్‌ …

మళ్లీ కాంగ్రెస్‌లోకి శంకర్‌రావు 

– నామినేషన్‌ ఉపసంహరణ – కూటమి గెలుపుకు కృషిచేస్తానన్న మాజీ మంత్రి శంకర్‌రావు రంగారెడ్డి, నవంబర్‌20(జ‌నంసాక్షి) : షాద్‌నగర్‌ టికెట్‌ తనకు కేటాయించలేదని మనస్థాపంతో మాజీ మంత్రి …

దివ్యసాకేతంలో సిఎం కెసిఆర్‌

రంగారెడ్డి,నవంబర్‌10(జ‌నంసాక్షి): శంషాబాద్‌లోని దివ్యసాకేతాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం మధ్యాహ్నం సందర్శించారు. దివ్యసాకేతంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన …

కూటమికి ఓటేస్తే సంక్షోభమే

– టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం – కాంగ్రెస్‌ గులాం గిరి కావాలా? తెలంగాణ ఆత్మగౌరవం కావాలి? – తెలంగాణ ప్రాజెక్టులను అపేందుకు బాబు లేఖలు రాస్తుండు – …

పూర్తి కావస్తున్న రామానుజుల విగ్రహం

రంగారెడ్డి,నవంబర్‌3(జ‌నంసాక్షి):జగద్గురు రామానుజాచార్యుల సహస్రాబ్ధి సందర్భంగా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో నిర్మిస్తున్న సమతామూర్తి దివ్యక్షేత్రం తొలి విడత పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆధ్యాత్మికంగా, పర్యటక పరంగా ఈ దివ్యక్షేత్రం …