రంగారెడ్డి

ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి: ఒడిశాకు చెందిన మహిళ మహేశ్వరంలో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మహేశ్వరం మండలం ఎన్.డి తాండ పక్కన ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై …

 శిబిరాలకు తరలిన ఎంపిటిసి,జడ్పీటీసీలు

పోటాపోటీగా శిబిరాల ఏర్పాట్లు రంగారెడ్డి,మే22(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే ఇరు పార్టీలు క్యాంపు రాజకీయాలపై దృష్టిసారించాయి. …

జిల్లాకు పెరగనున్న వ్యవసాయ బడ్జెట్‌

నేరుగా సబ్సిడీ పథకాల అందేత రంగారెడ్డి,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): కొత్తగా ఏర్పడిన వికారాబాద్‌ జిల్లా పరిధిలోనే అత్యధికంగా వ్యవసాయ సాగు ఉండడంతో రైతులకు యంత్ర పరికరాల సబ్సిడీ కింద సుమారు …

2 నుంచి కీసర బ్ర¬్మత్సవాలు

మేడ్చల్‌,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): శివరాత్రిని పురస్కరించుకుని కీసరలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులున్న కీసర బ్ర¬్మత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ …

స్కూలు పిల్లల్లో నులిపురుగుల నివారణ

రంగారెడ్డి,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈనెల 19న ప్రపంచ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా స్కూలు పిల్లలో దీనిని నిర్మూలించే కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని …

కబేళాకు తరలిస్తున్న గోవులను రక్షించిన ఎమ్మెల్యే

మేడ్చల్‌,జనవరి28(జ‌నంసాక్షి): గో సంరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌… తాజాగా కబేలాకు అక్రమంగా తరలిస్తున్న వందగోవులను రక్షించారు. విశ్వసనీయ సమాచారంతో గోవుల వ్యానును వెంబడించిన …

స్కూలు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

పలువురు విద్యార్థులకు గాయాలు మేడ్చల్‌,జనవరి28(జ‌నంసాక్షి): మేడ్చల్‌లో ఆర్టీసీ బస్సు హల్‌చల్‌ చేసింది. స్కూల్‌ బస్సును-ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం మేడ్చల్‌ వద్ద చోటు చేసుకుంది. …

సర్పంచ్‌ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం

గులాబీ నేతలనే గెలిపించాలి రంగారెడ్డి,జనవరి22(జ‌నంసాక్షి): రైతులను రాజుగా చూడాలనేది సీఎం కేసీఆర్‌ కల అని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం …

సర్పంచ్‌లంతా గ్రామాల అభివృద్దికి పాటుపడాలి

మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి వికారాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): తాండూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్‌ సర్పంచ్‌ అభ్యర్థులను మాజీ మంత్రి మహేందర్‌ అభినందించారు. గెలుపు సాధించిన సర్పంచ్‌ …

షాద్‌నగర్‌ స్కూల్‌ బస్సులో పొగలు

షాద్‌నగర్‌ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ బైపాస్‌లోని బాబా దాబా వద్ద నారాయణ పాఠశాలకు చెందిన బస్సులో పొగలు వచ్చాయి. విద్యుదాఘాతం వల్ల ఒక్కసారిగా బస్సులో పొగలు …