రంగారెడ్డి

చిలుకూరు బాలాజీకి చక్రస్నానం

రంగారెడ్డి: చిలుకూరులో వెంచేసియున్న బాలాజీ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా పేరున్న బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం గండిపేట చెరువులో …

గాలి బీభత్సం: కూలిన 400 ఏళ్ల మర్రిచెట్టు

హోరు గాలికి 400 ఏళ్లనాటి మర్రిచెట్టు కుప్పకూలింది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మన్‌మర్రి గ్రామంలో శుక్రవారం జరిగింది ఈ ఘటన. గ్రామానికి అప్పట్లో ఈ మర్రి …

రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి..

 హైదరాబాద్ : రెండేళ్ల చిన్నారిని కారులో వదిలేసి తల్లిదండ్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. పాప నిద్రపోవడంతో …

అభివృద్ధి కోసమే ‘గ్రామజ్యోతి’

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : గ్రామాల అభివృద్ధి కోసమే ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ …

ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న మూసీ నది

రంగారెడ్డి: వరుసగా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. శంకరపల్లి-చేవెళ్ల మధ్య రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనాల …

సానియా అప్పగింతపై కోర్టులో పిటిషన్‌

రంగారెడ్డి: భార్యను అతికిరాతంగా నరికి, దహనం చేసేందుకు యత్నించి పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు రూపేశ్‌ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో …

రంగారెడ్డి జిల్లాలో పేలుడు పదార్థాలు స్వాధీనం

రంగారెడ్డి : జిల్లాలోని చెంగిచెర్లలో అనుమతి లేని లేఔట్‌లో పేలుడు పదార్థాలను పోలీసులు పట్టివేశారు. 28 డిటోనేటర్లు, 50 కిలోల కాల్షియం హైడ్రాక్సైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు …

కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: శంషాబాద్‌ కాపుగడ్డలో కుటుంబకలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేసింది.తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మహిళను ఆస్పత్రికి …

ప్రభుత్వ భూములకు కంచె

రంగారెడ్డి,జూన్‌20(జ‌నంసాక్షి): వివిధ గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటి రక్షణకు  కంచెలు ఏర్పాటు చేయాలని అధికారుల ఆదేశించారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా చూసే బాధ్యత రెవెన్యూ …

ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామికవాడలోని సప్తగిరి ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగిసి …