రంగారెడ్డి

ప్రతీ గ్రామానికి బీటీ రోడ్‌

– రోడ్ల విస్తరణకు ప్రభుత్వం కోట్లు వ్యచ్చిస్తుంది – రంగారెడ్డి జిల్లాలో బీటీ రోడ్లకు రూ.566 కోట్లు కేటాయించాం – రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి – మక్తమాదారం …

మండుతున్న ఎండలకు ఎండుతున్న పొలాలు

పంటలకు చివరి తడుల కోసం రైతుల పాట్లు రంగారెడ్డి,జ‌నం సాక్షి): ఎండలు భగభగా మండుతుండటంతో చెరువులు ఖాళీ అవుతున్నాయి. వాటిలోని నీటిని నమ్ముకుని సాగుచేసిన వరి చివరి …

కార్డన్‌ సెర్చ్‌లో పాతనేరస్థుల అరెస్ట్‌

రంగారెడ్డి,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  చేవేళ్ల మండల కేంద్రంలో డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 25 బైకులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది …

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని టాటానగర్‌లో గల ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గోదాంలో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నరు. మంటల్లో …

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– జిల్లాలో రూ. 74కోట్లతో 49గోదాంలు ఏర్పాటు చేశాం – 24గంటల విద్యుత్‌తో రైతుల్లో ఆనందం – రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి – మొయినాబాద్‌లో …

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రైతు సంక్షేమం కోసం 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు …

ఉద్యమకారులపై అణచివేత తగదు

రంగారెడ్డి,నవంబర్‌18(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులపై ఉద్యమ సమయంలో నమోదు చేసిన కేసులు ఎత్తేయాలని జిల్లా ఐకాస అధ్యక్షుడు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఐక్య కార్యాచరణ సమితి ప్రజా సమస్యలను …

ఉద్యమ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్‌

– జహంగీర్‌ పీర్‌ దర్గాను సందర్శించిన ముఖ్యమంత్రి – ఛాదర్‌, 52 పొట్టేళ్లతో మొక్కు చెల్లింపు రంగారెడ్డి,నవంబర్‌ 10,(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్‌ పీర్‌ …

గడువులోగా మిషన్‌ భగీరథ పనులు పూర్తి

– రంగారెడ్డి జిల్లాలో రూ. 1960 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు – మంత్రి మహేందర్‌ రెడ్డి రంగారెడ్డి ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లాద్వారా …

తెలంగాణ అభివృద్ధి కోసమే సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు: కాంగ్రెస్‌

మెదక్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్టాన్న్రి కానుకగా ఇచ్చారని,అయితే మాయ మాటలతోటే కడుపు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని …