రంగారెడ్డి

కారు, బైక్ ఢీ: ఇద్దరి పరిస్థితి విషమం

మహేశ్వరం(రంగారెడ్డి) :రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పరిధిలోని శ్రీశైలం హైవేపై కారు, బైక్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా చెట్టుపల్లి గ్రామానికి …

యాదాద్రిలో గర్భగుడి దర్శనాలు నిలిపివేత

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సంకల్పించిన మహోన్నత అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆలయాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో …

శంషాబాద్‌లో పోలియో వ్యాక్సిన్ ప్రారంభం

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌లో పోలియో వ్యాక్సిన్‌ను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదు నెలల పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. …

కొండాపూర్‌ గేట్‌ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

రంగారెడ్డి: ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌ గేట్‌ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రయాణికులు ఎక్కకుండానే విమానం టేకాఫ్

రంగారెడ్డి: ప్రయాణికులను పూర్తిగా ఎక్కిచ్చుకోకుండానే ఇండిగోకు చెందిన విమానం బయల్దేరి వెళ్లింది. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వయా …

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట (నల్లగొండ) : పరీక్షల సమయం ముగియడంతోపాటు వరుస సెలవులు రావడంతో.. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువైంది. …

ఔటర్‌పై ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

రంగారెడ్డి,మార్చి30(జ‌నంసాక్షి): రంగారెడ్డి  జిల్లాలోని శంషాబాద్‌ మండలం తొండుపల్లి సవిూపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. లారీ బోల్తాపడటంతో జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. …

పెళ్లి వ్యాన్ బోల్తా : ఐదుగురి మృతి

పరిగి: పెళ్లి బృందంతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తాపడి ఐదుగురు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వికారాబాద్‌ మండలం ద్యాచారం నుంచి …

మనస్థాపంతో కుటుంబంతో సహా వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి: తాండూరు మండలం జినుగుర్తిలో విషాదం అలముకుంది. రాజు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నిప్పటించుకున్నాడు. తల్లి లక్ష్మి, చెల్లెలు బుజ్జమ్మతో పాటు రాజు మృతి చెందారు. …

జిలెటిన్ స్టిక్స్ పేలుడు.. ఒకరి మృతి

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం మంచి రేవులలో ఓ స్ర్కాప్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో జిలెటిన్ స్టిక్స్ పేలాయి. ఈ ప్రమాదంలో మీసాల కుమార్ అనే వ్యక్తి …