రంగారెడ్డి

ఘనంగా భాజపా మండల అధ్యక్షుల జన్మదిన వేడుకలు

ఇబ్రహీంపట్నం , అక్టోబర్ 08 ,(జనం సాక్షి ) భాజపా మండల అధ్యక్షులు బట్టు జకరయ్య జన్మదిన వేడుకలు శనివారం నాడు ఎర్దండి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. …

” వృత్తి భవన నిర్మాణరంగం… ప్రవృత్తి దొంగతనం… నిందితుడి అరెస్ట్ చోరీ సొత్తు సీజ్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 08( జనంసాక్షి): బ్రతకడానికి భవన నిర్మాణ రంగంలో మేస్త్రీగా పని చేస్తూ జల్సాలను అనుభవించడానికి దొంగతనాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్న ఓ వ్యక్తి పరిస్థితులు వికటించి …

తుర్కపల్లి బస్టాండ్ లో వ్యక్తి మృతి

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్ 08/10/22//తుర్కపల్లి బస్టాండ్ లో వ్యక్తి మృతి   మృతి చెందిన వ్యక్తి ఫోటో బస్టాండ్ లో వ్యక్తి మృతి చెందిన …

గ్రామీణ కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

 పరిగి రూరల్ , అక్టోబర్ 8( జనం సాక్షి  ) :  గ్రామాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలాంటి వారిని  పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ …

తుర్కపల్లి మండలంలో కేంద్రంలో జె. యమ్.ఫంక్షన్ హాలులో బిజెపిలోకి భారీ చేరిక

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) న్యూస్ 08/అక్టోoబరు /22//  తుర్కపల్లి మండలంలో కేంద్రంలో జె.  యమ్.ఫంక్షన్ హాలులో  బిజెపిలోకి భారీ చేరిక   కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న …

ఉమ్మడిమండల కేంద్రంలో లంపీ వైరస్ సోకి ఎద్దు లుమృతి

  అక్టోబర్8 గట్టు (జనంసాక్షి) మండల కేంద్రలలో  పశువులకు అంటు వ్యాధులతో పాటు లంపీస్కిన్ నివారణగాను  సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా లంపి స్కిన్ నివారణ …

తెలంగాణ రాష్ట్రస్థాయి 8వ అండర్_13 బ్యాడ్మింటన్ టోర్నమెంట్

సుమారు 200 మంది బాల బాలికల క్రీడాకారుల రాక మిర్యాలగూడలో ఈనెల 19 నుంచి 23 వరకు… క్లియోస్పోర్ట్స్ అరేనా నూతన స్టేడియం 19 న ప్రారంభం …

ఆర్థిక సహాయం అందజేసిన ఆరాధ్య ఫౌండేషన్ ఛైర్మన్ తాడోజు శ్రీకాంత రాజు

మోత్కూరు అక్టోబర్ 8 జనంసాక్షి : మోత్కూర్ లో రిక్షా కార్మికుడు బొమ్మగాని నర్సింహా మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు …

గంగా కావేరి సీడ్స్ మొక్కజొన్న పంటపై ప్రదర్శన

కొత్తగూడ అక్టోబర్ 8 జనంసాక్షి:మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రాంపూర్ లో గంగ కావేరి సీడ్స్ మొక్కజొన్న పంట ప్రదర్శన క్షేత్రం నిర్వహించారు.ఈ సందర్భంగా కంపెనీ ఏరియా …

తెరాసా పాలనలో పామాయిలు రైతులకు ఇబ్బందులు

అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నకేశవరావు అశ్వారావుపేట, అక్టోబర్ 8 (జనంసాక్షి)తెరాస పాలనలోనే పమాయిలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగుళ్ళపు …