Main

దూల్మిట్ట (జనం సాక్షి )జూన్ 24 :సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత  సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి గ్రామానికి చెందిన మోటం బాలక్రిష్ణ …

హలో బహుజన చలో హన్మకొండ

26న జరిగే భారీ బహిరంగ  సభను  విజయవంతం చేయండి  – బిఎస్పి జిల్లా ఉపాధ్యక్షలు తగరం  నాగన్న కురవి జూన్ -24 (జనంసాక్షి న్యూస్) కురవి మండలం …

01పి, మాట్లాడుతున్న లకావత్ చిరంజీవి

అగ్నిపథ్ పథకం కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం … టిఆర్ఎస్వి నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి నాయక్ స్టేషన్ ఘన్పూర్, జూన్ 24, ( జనం సాక్షి) …

అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా నామకరణం

డోర్నకల్ జూన్ 23 జనం సాక్షి అంబేద్కర్ భవన్ స్థలాన్ని మోడల్ మార్కెట్ నిర్మాణానికి పట్టణ ఎస్సీల సహాయ,సహకారాలు మరువలేనివని మండలాధ్యక్షుడు నున్నా రమణ అన్నారు.సందర్భంగా ఆయన …

ఘనంగా “ప్రతిభ-రఘు” ల వివాహ వేడుక, దగ్గరుండి అన్నీ తామై జరిపించిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు జనం సాక్షి, నర్సంపేట

పేదింటి వనితకు  హిందూ సాంప్రదాయ బద్ధంగా దగ్గరుండి పెండ్లి జరిపించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు.చీరె సారేలతో మేళ తాళాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన పరిణయం.పాలన అంటే …

*ప్రకృతి ఒడిలో అందాల జలపాతం బొగత,*

పర్యాటకులను కనువిందు చేయనున్న జలపాతం,* వాజేడు జూన్ 23 జనం సాక్షి: తెలంగాణ నయాగారగా పిలువబడే బొగత జలపాతంలో జలకళ సంతరించుకుంది,ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి …

హసన్‌పర్తిలో ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

హసన్ పర్తి జనంసాక్షి: భారతీయ జనతాపార్టీ 66వ డివిజన్ లో బిజెపి పార్టీ ఆద్వర్యంలో… డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా ఆ …

రేగొండ లో మాట్లాడుతున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

క్రీడాకారులకు ” మనం స్వచ్ఛంద సంస్థ ” అండ

వరంగల్ ఈస్ట్, జూన్ 23(జనం సాక్షి):  మనం స్వచ్ఛంద సంస్థ అండగా ఉంటుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు మనం స్వచ్ఛంద సంస్థ సభ్యులైన …

నేడు చుంచనకోటలో వికలాంగుల బస్సు పాస్ మేళా – జనగామ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి చేర్యాల (జనంసాక్షి) జూన్ 23 : నేడు చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో ఉదయం 9గంటలకు గ్రామపంచాయతీ వద్ద కౌంటర్ ఏర్పాటు చేసి వికలాంగులకు బస్సు పాస్ మేల ఏర్పాటు చేస్తున్నట్లు జనగామ డిపో మేనేజర్ లక్ష్మా రెడ్డి, సీఆర్సీ కిషన్, తెలంగాణ వికలాంగుల వేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సుతారి రమేష్ లు తెలిపారు. అర్హులైన వికలాంగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత పత్రాలు సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్సులు,2 పాస్ ఫోటోలు గ్రామపంచాయతీ వద్దకు తీసుకుని బస్సు పాస్ మేలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

కేసీఆర్ కు పేద ప్రజల ఉసురు తగులుతుంది* *ప్రాజెక్ట్ ల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకట్టే* *బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు …