Main

యోగాతో ఆరోగ్యానికి ఎంతో మేలు..

వరంగల్ ఈస్ట్, జూన్ 21(జనం సాక్షి): వరంగల్ లోని ఖిలా వరంగల్ లో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. పలురకాల …

దేశానికి ఆదర్శంగా తెలంగాణ రైతు విధానాలు

అమలు చేస్తే హరిత విప్లవం సాధ్యమే రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా వరంగల్‌,జూన్‌20 జ‌నంసాక్షి : తెలంగాణలో సిఎం కెసిఆర్‌ అనుసరిస్తున్న రైతు విధానాలను భారతదేశ …

చిరస్మరణీయుడు మిమిక్రీ వేణుమాధవ్‌

ప్రపంచానికి మన ప్రతిభను చాటిన మహనీయుడు వరంగల్‌,జూన్‌20(జ‌నంసాక్షి):మిమిక్రీ అనే కళను ప్రపంచానికి పరిచయం చేసి, దానిని ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లిన ధీశాలి మన నేరెళ్ల వేణుమాధవ్‌ …

బంగారు తెలంగాణ అభివృద్ది లక్ష్యం

అభివృద్ది సంక్షేమంలోమనమే ముందు: ఎమ్మెల్యే జనగామ,జూన్‌20(జ‌నంసాక్షి): తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందకు కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. అందుకే అన్ని …

తీరుమారని ప్రైవేట్‌ స్కూళ్ల వ్యాపారం

తల్లిదండ్రులకు తప్పని పిల్లల చదువు భారం వరంగల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): ప్రైవేటు పాఠశాలల తీరుపై విద్యాశాఖ అధికారుల్లో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కనీస వసతులు కరవైనా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. …

అసంపూర్తిగానే కాకాతీయ పనులు?

శిఖం భూముల్లో పనులకు ఆటంకం వరంగల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): వర్షాకాలం వచ్చినా మిషన్‌ కకాతీయ పనులు అసంపూర్తిగానే ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అట్టహాసంగా వీటిని ప్రారంభించినా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం …

పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్

హసన్‌పర్తి జనంసాక్షి :హసన్‌పర్తిలో పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్  పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వినతి పత్రాలు స్వీకరించారు. రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ళ …

కోదండ రామయ్యకు 19 లక్షల 75 వేల ఆదాయం

లింగాలఘణపురం,జూన్ 18(జనంసాక్షి): మండలంలోని నవాబుపేట గ్రామంలో  శ్రీ కోదండరామ స్వామి దేవస్థానానికి  వేలం ద్వారా 19 లక్షల  75 వేల రూపాయల ఆదాయం  వచ్చినట్లు  ఈవో శేషు …

02పి, మాట్లాడుతున్న చల్ల ఉమా సుధీర్ రెడ్డి

గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి … సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్, జూన్ 18, ( జనం సాక్షి ):  గ్రామ …

అగ్నీపథ్ స్కిమ్ తక్షణమే రద్దు చెయ్యాలి

మరణించిన రాకేష్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి  -సిపిఎం కరిమాబాద్ ఏరియా కమిటీ డిమాండ్ వరంగల్ ఈస్ట్,జూన్ 18(జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ …