వరంగల్

వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు మోనో రైల్‌ ప్రాజెక్టు

1200 కోట్లతో 12 కీలోమిటర్లు నిర్మాణం ఎంవోయు ఒప్పందం కుదిరితె 18నెలల్లో పనులు పూర్తి.. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రతినిధులు వరంగల్లో పర్యటన ? వరంగల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): వరంగల్‌ …

బంగారు తెలంగాణ అభివృద్ది లక్ష్యంగా కార్యక్రమాలు

జనగామ,జూన్‌20(జ‌నం సాక్షి): తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందకు కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల కోసం …

అసంపూర్తిగానే కాకతీయ పనులు?

వరంగల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): వర్షాకాలం వచ్చినా మిషన్‌ కకాతీయ పనులు అసంపూర్తిగానే ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అట్టహాసంగా వీటిని ప్రారంభించినా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ నేపథ్యంలో …

తీరుమారని ప్రైవేట్‌ స్కూళ్ల వ్యాపారం

తల్లిదండ్రులకు తప్పని పిల్లల చదువు భారం వరంగల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): ప్రైవేటు పాఠశాలల తీరుపై విద్యాశాఖ అధికారుల్లో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కనీస వసతులు కరవైనా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు …

దేశానికి ఆదర్శంగా తెలంగాణ రైతు విధానాలు

అంతటా అమలు చేస్తే హరిత విప్లవం సాధ్యమే రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వరంగల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): తెలంగాణలో సిఎం కెసిఆర్‌ అనుసరిస్తున్న …

జులై రెండోవారంలో.. నాల్గో విడత హరితహారం

మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించండి వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌లతో సీఎస్‌ ఎస్‌కే జోషి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పిన కలెక్టర్‌ ఆమ్రపాలి వరంగల్‌, జూన్‌19(జ‌నం సాక్షి ) …

కురవి ఆలయంలో పూజలు

మహబూబాబాద్‌,జూన్‌19(జ‌నం సాక్షి): రాహుల్‌ గాంధీ 48వ పుట్టినరోజును పురస్కరించుకుని రాహుల్‌ గాంధీ సేవాసమితి అధ్యక్షుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ కురవి దేవస్థానంలో రాహుల్‌ గాంధీ పేరున ప్రత్యేక …

వృద్ధ దంపతుల దారుణహత్య

కారపు పొడి చల్లి తలపై మోది హత్య దోపిడీ దొంగల పనేనా? విచారణ చేపట్టిన పోలీసులు హసన్‌పర్తి, జూన్‌19(జ‌నం సాక్షి) : వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తిలో …

నేరెళ్లపై సినిమాల ప్రభావం ఎక్కువ

వారిని అనుకరించడంతో మిమిక్రీ అలవాటు ఐక్యరాజ్యసమితలో తొలిసారి మిమిక్రీ చేసిన నేరెళ్ల చిన్నప్పటి నుంచే సాధన చేసి దిట్టగా ఎదిగారు వరంగల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): చిన్నతనంలో చిత్తూరు నాగయ్య …

మరో ఆణిముత్యాన్ని కోల్పోయిన తెలంగాణ

మిమిక్రీ వేణుమాధవ్‌ కన్నుమూత అనారోగ్యంతో వేణమాధవ్‌ మృతి ప్రముఖుల సంతాపం వరంగల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): మిమిక్రీ లోకం మూగబోయింది. మిమిక్రీకి కళగా గుర్తింపు తెచ్చినప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల …