వరంగల్

బడిబాటతో మారుతున్న పరిస్థితులు

వరంగల్‌,జూన్‌19(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జయశంకర్‌ సార్‌ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందిస్తూ విద్యార్థి భవిష్యత్తుకు పునాదులు …

గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

 మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట, జూన్‌18(జ‌నం సాక్షి) : గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. …

27న ముదిరాజ్‌ సభ

జనగామ,జూన్‌18(జ‌నం సాక్షి): ఈ నెల 27వ తేదీన జిల్లా కేంద్రంలో ముదిరాజ్‌ మహాసభను నిర్వహిస్తున్నామని, దీనిని జయప్రదం చేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉమ్మడి జిల్లా …

యాష్ ట్యాంకర్,లారీ ఢీ

భూపాలపల్లి : లారీ, యాష్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సిరొంచ-ఆత్మకూరు 163 హైవేపై రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో …

నిర్దేశిత లక్ష్యంతో భగీరథ పనులు: ఎమ్మెల్యే

జనగామ,జూన్‌15(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేసి ప్రజలకు నిర్దేశిత గడువులోగా తాగునీరు అందించాలని పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌ రావు …

రైతులంతా బీమాకు అర్హులే

జనగామ,జూన్‌14(జ‌నం సాక్షి): రైతుబంధు పథకం కింద పట్టాదార్‌ పాసుపుస్తకం తీసుకున్న రైతులందరూ జీవిత బీమా పథకానికి అర్హులని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి …

నాలుగేళ్లలో ఎన్నో విజయాలు

కెసిఆర్‌ సంకత్పమే అభివృద్దికి శ్రీరామరక్ష విపక్షాల విమర్శలను ప్రజలే తిప్పికొడతారు: బోడకుంటి వెంటకటేశ్వర్లు వరంగల్‌,జూన్‌14(జ‌నం సాక్షి): తెలంగాణను సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కార్యక్రమాలు …

అటవీ హక్కులతో గిరిజన రైతులకు చేయూత

రైతుబందుతో పెట్టుబడి కష్టాలు దూరం భూపాలపల్లి,జూన్‌14(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలున్న రైతులకు సైతం వర్తింప చేయడంతో గిరిజన రైతులకు …

బైకును ఢీకొన్న లారీ: తండ్రీ కొడుకుల మృతి

సూర్యాపేట,జూన్‌12(జ‌నం సాక్షి ): చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రీకుమారుడు మృతి …

రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

వరంగల్‌,జూన్‌12(జ‌నం సాక్షి): రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరంగా పాటుపడుతున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ అన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో రిజర్వేషన్ల వల్ల మహిళలకు అవకాశం వచ్చిందన్నారు. ఎంత …