వరంగల్

అన్ని చెరువుల్లోకి నీరుచేరేలా చర్యలు

జనగామ,నవంబర్‌11(జ‌నంసాక్షి): దేవరుప్పుల, గుండాల మండలాల చెరువులు నిండే వరకూ నవాబుపేట రిజర్వాయర్‌ నుంచి నీరు వస్తూనే ఉంటుందని, వివిధ గ్రామాల రైతులు సంయమనం పాటించి చెరువులు నింపుకోవాలని …

ఓడీఎఫ్‌ గ్రామాల సర్పంచ్‌లకు 19న సన్మానం

జనగామ,నవంబర్‌8(జ‌నంసాక్షి): ప్రజల భాగస్వామ్యంతోనే ఓడీఎఫ్‌ గ్రామాలు సాధ్యమవుతాయని డ్వామా పీడీ అన్నారు. గ్రామల్లో స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా నిర్మించనున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. వందశాతం …

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

వరంగల్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఖాళీగా ఉన్న ఉప, మండల విద్యాధికారి పోస్టులను కూడా భర్తీ చేయాలని టీఆర్టీయూ నాయకులు కోరారు. మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్‌కేర్‌ సెలవును రెండేళ్లకు పెంచాలన్నారు. పండిత్‌, …

రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వం

జనగామ,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేయడంలేదని సిపిఎం జిల్లా నాయకులు జిల్లెల్ల సిద్దారెడ్డి అన్నారు. పేదలకు రెండు పడకల గదుల హావిూ, లక్ష ఉద్యోగాల …

టిఆర్‌ఎస్‌ కార్యవర్గాల కోసం ఎదురుచూపు

వరంగల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): వరంగల్‌ జిల్లా అయిదు జిల్లాలుగా విడిపోయిన క్రమంలో అవకాశాలు పుష్కలంగా ఉండడంతో పలువురు కొత్త నేతలూ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుల నియామకానికి …

టెక్స్‌టైల్‌ పరిశ్రమతో ఉపాధి అవకాశాలు

ఆశాజనకంగా యువత వరంగల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): టెక్స్‌టై/- పార్క్‌ ఏర్పాటు కానుండడంతో రాష్ట్రంలో ప్రత్యేక జిల్లాగా, కేంద్రంగా వరంగల్‌ జిల్లాకు పేరు రానుంది. దీంతో ఉపాధి అవకాశాలు పెరగాలని ఇక్కడి …

తుదిశ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతా

– తమవైపు రావాలని రెండు ప్రధాన పార్టీలు నాపై ఒత్తిడి చేశాయి -రాజకీయ పునరేకీకరణకోసమే పార్టీ మారామనడం సిగ్గుచేటు – విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్‌ నేత …

రేవంత్‌ బాటలో అందరూ కలసి రావాలి: గండ్ర

వరంగల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): కేసీఆర్‌, ఆయన కుటుంబం కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ పార్టీగా భావించి అందరూ చేరుతున్నారని …

ఓరుగల్లు టిడిపిలో ఇక రేవూరి ఒంటరి పోరు

వరంగల్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇక టిడిపి ఖాళీ అయినట్లే. ఏకైక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు టిఆర్‌ఎస్‌లో చేరగా, రేవంత్‌తో పాటు అనేకమంది కాంగ్రెస్‌లో చేరడంతో …

స్వచ్ఛ జనగామకు కృషి చేద్దాం

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): స్వచ్ఛ జనగామ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించుకోవాలని డీపీవో రవికుమార్‌ అన్నారు. గ్రామాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణాలను పంచాయితీ అధికారులు పరిశీలించారు. …