వరంగల్

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మద్దతుధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు జనగామ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పద్మ అన్నారు.తంలో కంటే రైతులకు ప్రభుత్వం మేలు చేసే …

గొర్రెల పంపిణీ దుర్వినియోగం చేస్తే చర్యలు

జనగామ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): గొర్రెల పంపిణీ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గొర్రెల సంరక్షణపై నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈపథకం ద్వారా గొర్రెలను అందచేశారు. అయితే …

వ్యక్తిగత మరుగుదొడ్లకు సాయం

జనగామ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రజలు మరుగుదొడ్లను నిర్మించుకొని వాటిని వినియోగించు కోవాలని డిఆర్‌డివో పిడి సూచించారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లను జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న ట్లు …

డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల షెడ్యూల్‌ మార్పు

వరంగల్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను మరోమారు ముందుకు జరిపారు. వచ్చేనెల 2నుంచి జరగాల్సినే వార్షిక పరీక్షలు వచ్చే నెల …

నేడు తెలంగాణ రచయితల వేదిక సదస్సు

వరంగల్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): తెలంగాణ రచయితల వేదిక వరంగల్‌ జిల్లా శాఖ రెండవ మహాసభలు 29న ఆదివారం వరంగల్‌లో జరుగనున్నాయి. నిట్‌ కాలేజీ దగ్గరలోని తారా గార్డెన్స్‌లో ఉదయం 10 …

పత్తి రైతులకు అండగా నిలవాలి

వరంగల్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): పత్తి మార్కెట్లకు వస్తున్నా సక్రమంగా ఏర్పాట్లు చేయడం లేదని, ధరలు పతనమవుతున్నా పట్టించుకోవడం లేదని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. …

ఓరుగల్లుకు పూర్వవైభవం

– రెండో రాజధానిగా వడివడిగా అడుగులు – సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్దతో వేగంగా అభివృద్ధి పనులు – టెక్స్‌టైల్‌ పార్క్‌తో వలసలకు చెక్‌ – రింగ్‌రోడ్డుతో …

వరంగల్‌ సభతో విపక్షాలకు మాటరావడం లేదు : ఎమ్మెల్యే

జనగామ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుతో అటు పత్తిరైతుల, ఇటు చేనేత కార్మికుల గోస తీరనుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సిఎం సభకు లక్షలాదిగా …

కొత్త జిల్లాల ఫలితాలు వస్తున్నాయి

జనగామ,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, ఏడాది కాలంగా ఇప్పుడవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ …

రోహిణి ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు

వరంగల్: హన్మకొండ రోహిణి ఆస్పత్రిలో నిన్న జరిగిన ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఘటన స్థలిలో క్లూస్ టీమ్ నమూనాలను సేకరిస్తోంది. మరోవైపు ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. కమిటీ …