వరంగల్

కెటిఆర్‌ చేతుల విూదుగా మెగా వైద్యశిబిరం

జనగామ,నవంబర్‌17(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఈ నెల 18న శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శిబిరాన్ని …

నాణ్యమైన విత్తనాల సరఫరా

జనగామ,నవంబర్‌17(జ‌నంసాక్షి): రైతాంగానికి నాణ్యమైన, తక్కువ వ్యయంతో విత్తనాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఏవో అనురాధ అన్నారు. గ్రావిూణ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా ఖరీఫ్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం …

స్వచ్చత కోసం కళా ప్రదర్శనలు

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌17(జ‌నంసాక్షి): జిల్లాలోని ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్ల ప్రాముఖ్యత తెలిసేలా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలని కలెక్టర ఆకునూరి మురళి కళాకారులకు సూచించారు. ఈ నిర్ణయంతో కళాకారులకు ఉపాధి …

ఆటోస్టార్టర్ల తొలగింపుపై ప్రచారం

జయశంకర్‌ భూపాలపల్లి, నవంబర్‌17(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జనవరి 1నుంచి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా అమల్లోకి తెస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిననేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో …

18న మంత్రి కేటీఆర్‌నుకలువనున్న నేతలు

నగరపంచాయితీ కోసం స్టేషన్‌ ఘనాపూర్‌ ఎదురుచూపు జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): 5వేల జనాభాకు మించిఉన్న మేజర్‌ పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో స్టేషన్‌ …

చిల్లర కాటాలతో మోసం తగదు

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): చిల్లర కాంటాలను పూర్తిగా నిషేధించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ బ్రహ్మారెడ్డి తెలిపారు.ఇటీవల చిల్లర కాంటా ద్వారా కొనుగోలు …

24గంటల కరెంట్‌తో రైతులకు మేలు

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి రైతులకు 24గంటల కరెంటు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతా రెడ్డి అన్నారు. త్వరలో రైతులకు లేదా వ్యవసాయానికి …

ప్రతికూల వాతావరణంతొ తగ్గిన పత్తి దిగుబడులు

వరంగల్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): పత్తి రైతులను ప్రతికూల వాతావరణం వెంటాడుతుంది. ఈ సీజన్‌ ప్రారంభంలో అనుకూలవాతావరణ పరిస్థితులే ఉన్నా.. పూతకాత దశకు వచ్చేసరికి అధిక వర్షాలతో నష్టం వాటిల్లింది. పూత …

సిపిఎస్‌ పెన్షన్‌ రద్దుచేయాలి

వరంగల్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేంద్రం అమలు చేస్తున్న సీపీఎస్‌ పెన్షన్‌ రద్దు చేయాలని ఆల్‌ ఇండియా టీచర్స్‌ ఆర్గనైజేషన్‌(ఏఐటీవో) డిమాండ్‌ చేసింది. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. దీనికోసం …

స్వచ్ఛతను చేతల్లో చూపాలి

జనగామ,నవంబర్‌11(జ‌నంసాక్షి): వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. స్వచ్ఛత నినాదాలతో రాదని, ఆచరణలోనే చూపాలని అన్నారు. రాఘవపురం గ్రామ స్ఫూర్తితో …