వార్తలు
బీసీ బాలికల వసతిగృహంలో విద్యుతాఘాతం..
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా మానవపాడులోని బీసీ బాలికల వసతిగృహంలో విద్యుతాఘాతం సంభవించింది. దీంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలుకాగా సామాన్లు దగ్దం అయ్యాయి.
హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్: నరంలో పలు చోట్ల వర్షం కురిసింది. దిల్షుక్నగర్, ఎల్బీనగర్, వనస్థలీపురం, కూకట్పల్లి,మలక్పేటలలో వర్షం పడింది.
తాజావార్తలు
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- మరిన్ని వార్తలు




