వార్తలు

పెట్రో ధరలను నిరసిస్తూ కొదురుపాకలో రాస్తారోకో

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు ధరలను నిరసిస్తూ, బిజెపి అధ్వర్యంలో బోయినిపెల్లి మండలంలోని కొదురుపాక ఎక్స్‌ రోడ్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎడ్లబండి, మోటార్‌ సైకిళ్ళకు తాళ్ళు …

ఎన్గల్‌లో రైతు చైతన్య యాత్ర

చందుర్తి మండలం ఎన్గల్‌ గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు గురువారం రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. స్థానిక గ్రామ పంచా యతీ కార్యాలయంలో రైతు సదస్సు నిర్వ …

చందుర్తి బదిలీతో పోలీసులకు ఘనంగా వీడ్కోలు

చందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో పనులు చేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ రామారావు, కానిస్టేబుల్‌ అంజయ్య బదిలీ కాగా గురువారం ఘనంగా సన్మానం చేసి విడ్కోలు పలికారు. చందుర్తి పోలీసు …

బీర్‌పూర్‌ లక్ష్మీనరసిహస్వామి హుండీ ఆదాయం రూ.40 వేలు

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవా లయం బీర్‌పూర్‌ యోక్క హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం ఆలయ ఆవణలో చేపట్టారు.మూడు నెలలకుగాను చేపట్టిన ఈ హుండీ లెక్కింపు …

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు అలూర్‌ …