వార్తలు
ఎస్బీఐలో అగ్నిప్రమాదం
నెల్లూరు: కావలిలోని జనతాపేట ఉన్న ఎస్బీఐలో ఈరోజు మధ్యాహ్నం ఆగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు రేగి అంతటా వ్యాపించాయి. ఆగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
ఇందిరాఫార్క్ వద్ద ధర్న
హైదరాబాద్: ఇందిరాఫార్క్ వద్ద ధర్న డీబీఆర్ కార్మికులకు తెలంగాణ జాగృతి సంఘీబావం తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలన్నారు.
తాజావార్తలు
- సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
- చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయనున్న బిఆర్ఎస్
- అమెరికాలో చర్మవ్యాధుల రంగంలో గొప్ప పరిశోధన
- మంత్రి శ్రీధర్ బాబు నేటి మంథని పర్యటన రద్దు
- పిలిచారు.. అగౌరవపరిచారు..
- పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఎం
- దంతూరు మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ మృతి
- చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా ఆయేషా పర్వీన్
- నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి
- ఇరాన్ బస్తీమే సవాల్..
- మరిన్ని వార్తలు





